మొయినాబాద్ చెర్రీవోక్స్ ఫాంహౌస్ కేసు

– ట్రాప్హౌజ్ పార్టీపై పోలీసుల ముమ్మర దర్యాప్తు వికారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : మొయినాబాద్ చెర్రీవోక్స్ ఫాంహౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ట్రాప్ హౌస్ పార్టీలో ఆర్గనైజర్లు, డీజే ప్లేయర్లు సహా 65 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారంతో 59 మంది యువతి, యువకులు పార్టీకి వచ్చారు. 22 మంది…
