Tag #Transparent sale #surplus coarse rice #Civil Supplies Corporation

పారదర్శకంగా మిగులు దొడ్డు బియ్యం విక్రయం

– ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని కుంభకోణంగా చిత్రీకరించడం తగదు – జీఈఎం ఈ-వేలం ద్వారా బహిరంగ పోటీ పద్ధతిలో విక్రయాలు – ఒక్క గింజ బియ్యం కూడా విడుదల కాలేదు – రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ప్రభుత్వ విధాన నిర్ణయాల మేరకు, కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)…