ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ల బదిలీ

– గ్రేటర్ హైదరాబాద్ డీసీగా శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్లుగా పనిచేస్తున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న జె హరికిషన్ను సైబరాబాద్ డీసీగా,…
