భద్రాద్రికి త్వరలో రైలు కూత !

– పాండురంగాపురం – సాకేతపురి పనులకు మోక్షం – ఆధ్యాత్మిక, పారిశ్రామిక ప్రగతికి సరికొత మార్గం – మంత్రి తుమ్మల విజ్ఞప్తికి కేంద్రం ఓకే భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : జిల్లా అభివృద్ధికి కీలకమైన పాండురం గాపురం–మల్కనగిరి రైల్వే లైన్ కు మరోసారి కదలిక వచ్చింది. వివిధ కారణాలతో పూర్తి ప్రాజెక్టు ఆలస్యమవుతున్న…
