గతంలో నిలిపిన రైళ్లకు తిరిగి హాల్టింగ్ ఇవ్వాలి

– వేం నరేందర్రెడ్డికి ప్రయాణికుల సంఘం వినతి కేసముద్రం, ప్రజాతంత్ర, జూన్ 24: ప్రస్తుతం కేసముద్రం రైల్వే స్టేషన్లో 19 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయని, దీనివల్ల వేలాదిమంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్రయాణికుల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్కు ముందు కేసముద్రంలో నిలిపిన రైళ్లకు తిరిగి హాల్టింగ్…
