యూపీ మిర్జాపూర్ స్టేషన్లో ఘోర ప్రమాదం

– ట్రాక్పై దిగిన యాత్రికులను ఢీకొన్న రైలు – ఆరుగురు దుర్మరణం లక్నో, నవంబర్ 5: ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మిర్జాపుర్లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో మహిళా యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి…
