Tag #Tragedy #during Vinayaka immersion #Six students dies

వినాయక నిమజ్జనంలో విషాదం

– ఆరుగురు విద్యార్థుల మృతి – చెరువులో మట్టి కోసం తీసిన గుంతలతోనే ప్రమాదం – ఈత రాకపోవడంతో విగ్రహం సహా మునిగిపోయిన విద్యార్థులు – ఘటనపై ఆరా తీసిన ఎమ్మెల్యే జీఎంఆర్ – ప్రాచీన్ హాస్పిటల్‌కు చేరుకున్న సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ – మంత్రి సీతక్క దిగ్భ్రాంతి పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16…