లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయ్

హెచ్సీయూ భూములపై రామేశ్వరరావు కన్ను ఆనాడు కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడలేదు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ హెచ్సీయూ భూముల వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని యూనివర్సిటీల భూములపై సర్వే వేయించి కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవించానని తెలిపారు. లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయన్నారు. హెచ్సీయూ కోసం…
