భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం

– నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి – వర్షాకాల సన్నద్ధతపై డీజీపీ ఆనంద్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, నగర వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మల్కం చెరువు వద్ద మంగళవారం అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు.…
