దేవాదుల ప్రాజెక్టు పూర్తికి అత్యంత ప్రాధాన్యం

– తుంగతుర్తికి గోదావరి జలాలు – సూర్యాపేటలో రూ.2,392 కోట్లతో 3 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : తొమ్మిది జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం…
