నేటితరం యువత ఆలోచనాపరులు

– వారిని అర్థం చేసుకుని ప్రేమగా చర్చించాలి – ఆదేశాలతో కాదు..అర్థవంతమైన చర్చలతో సాగాలి – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూలై 25: నేటితరం యువత ఆలోచనాపరులని, వారిని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సి ఉందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి తరం మార్గదర్శకత్వం…
