Tag Today Hilights

జనవరి 1 నుంచి 83వ నుమాయిష్‌

ప్రారంభానికి ఏర్పాట్లు…టిక్కెట్‌ ధర రూ.40గా ఖరారు సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు…సిసి కెమెరాలతో నిఘా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు హైదరాబాద్‌ నుమాయిష్‌కు రంగం సిద్ధం అయ్యింది. 2,400 స్టాళ్లతో..46 రోజుల పాటు కొనసాగనున్న అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన ’నుమాయిష్‌’ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నాంపల్లి…

సమీరాలు

ప్రేమను కొలవడం విలువకట్టడం ఎలా సాధ్యం!? అది ఉద్వేగపు కెరటాల్తో ఉప్పొంగే కడలి అయినప్పుడు!….పేదరికపు తీరంలో ఆకలి తరంగాల్తో ఘోషిస్తూనేవుంది బానిసత్వపు సముద్రం- ఇక ఉద్యమ అల్పపీడనంతో తప్పదు నిరసన తుఫాను!…నీ మనసు అయితేనేం వొక నిశ్చలమేఘం- ఆశయాల పవనాల్తో అది అవుతుంది జీవనాధార ధారల్ని కురిపించే తొలకరి రాగం…    –  డాక్టర్ కొత్వాలు అమరేంద్ర…

దొరల ప్రభుత్వం కాదు…మాది ప్రజల ప్రభుత్వం

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం సంపదను ప్రజలకు అంకితం పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఆరు గ్యారంటీల అమలు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన మంత్రులు, ఎంఎల్‌ఏలు ఇహీంపట్నం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తమ ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కోసం అధికారంలోకి…

కేన్స్‌ చిత్రోత్సవంలో తెలుగోడి ప్రతిభ!

బెస్ట్‌ డాక్యుమెంటరీ విభాగంలో ‘ఆస్కార్‌ చల్లగరిగ’కు అరుదైన ఘనత తెలుగోడి ప్రతిభకు కేన్స్‌ చిత్రోత్సవం మరోసారి జేజేలు పలికింది. వివరాల్లోకి వెళితే.. కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారత్‌ నుంచి షార్ట్‌ లిస్ట్‌ అయిన చిత్రం ‘ఆస్కార్‌ చల్లగరిగ’.  ప్రముఖ తెలుగు సినీ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌పై రూపొందించిన ఈ  డాక్యుమెంటరీ  కేన్స్‌ చిత్రోత్సవంలో…

నేటికి వీడ్కోలు!

చిరునవ్వు రువ్విన రోజు నీటి బుడగలా రాలిపోతుంటే! వేడినిటూర్పుల ఒక్కక్షణం గాలిగుమ్మటంలా ఎగురుతోంది! గడచినక్షణాలను గణిస్తుంటే గడచిపోతున్నాయి యుగాలు! కసాయి కాలచక్రాలు కాస్తంత కూడా వెనక్కు జరగటం లేదు! కాలప్రవాహంలో కొట్టుకుపోయిన వసంతాలను! బ్రతుకుపుస్తక నందనంలో మిగిలిపోయిన మోడులను! విడిచిన నిట్టూర్పులను, చిందించిన నవ్వులను లెక్కవేస్తుంటే! కొత్త యేడు కంగారుగా కాళ్ళ దగ్గరకు వచ్చేసింది! రానున్న…

కొత్త సంవత్సర శుభాకాంక్షలు

పాతకు వీడ్కోలు కొత్తకు స్వాగతం హ్యాపి న్యూ ఇయర్… చీర్స్అటూ బీర్లు. చికెన్ హాయిరే అంటూ క్యాబరే డ్యాన్యులతో సంబరాలు జరుపుకునే పాలకుల పండుగ …! గతాన్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. నిర్బందాలు. నిషేదాలు. కూంబింగ్ ఆపరేషన్స్ రక్తపు టేరుల్లో పల్లె కమురు వాసనలో రాజ్య ప్రేరేపిత హంతక ముఠా స్వైర విహారంలో ప్రజాస్వామ్యం హత్య…

ఆకాశమంత ఆవేదన…

కవిత్వం ముందు / ఏదీ విలువైంది కాదు /వజ్రం కూడా బొగ్గే / కాని  దాని  కాంతి మాత్రం / మనస్సులో ముద్రించుకు పోతుంది / కవిత్వమంటే  అదే అన్నారు ప్రఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. విషయ వైవిధ్యంతో నిర్మాణాత్మకమైన పద్ధతిని అవలంబిస్తూ ప్రావీణ్యతను కనబరిచే కవిత్వాన్ని రాసే కవులు తమ కవిత్వంతో చిరకాలం…

మనిషే దేవుడికి బహుమతి అయ్యాడు..

కాలానికి మనిషంటే చిత్రమైన ఇష్టం కనిపించని ప్రేమతో ఓ వైపు  అనాదిగా  మెలిగే చుట్టరికమైతే మరో వైపు అనాథగా మార్చే యుద్ధం. కాలం నిత్యపయనంలో కలుపుకుపోతూన్నట్లుగా కనిపిస్తూనే కొన్ని ప్రశ్నలని నెత్తికెక్కి  భారమౌతున్నా రోజూ ఏదో ఓ ఆనందంతో అందంగా  కలిసుంటునే  అంతలోనే మౌనంగా దారినీ మాయం చేసి అడుగులకు పరీక్ష పెడుతున్నా చేతల్లో నవనవలాడే…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన ఓట్లు   37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవా రం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక ఓటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84…