Tag Today Hilights

అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికీ ‘ప్రజాతంత్ర’ తెలంగాణ పక్షమే

(మహేందర్‌ కూన, జర్నలిస్ట్‌) ‘‘వెయ్యి తుపాకి గుండ్లకన్నా శత్రుత్వం వహించిన నాలుగు పత్రికలు భయంకరమైనవి’’ అన్నారు  ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ బోనా పార్టె. సైనికాధికారి నుండి  సామ్రాజ్యాధినేతగా ఎదిగి  నియంత పాలన సాగించిన నెపోలియన్‌ పత్రికా స్వేచ్చపై ఉక్కు పాదం మోపాడు. ఆయనను ధిక్కరించి ఎదురు నిలిచిన పత్రికలతో వేగలేక అన్న మాటలవి. కరుడు కట్టిన…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

పటాన్‌చెరులో డివైడర్‌ను ఢీకోన్న స్కూటీ…ఇద్దరు విద్యార్థుల మృతి సూర్యాపేటలో లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పటాన్‌చెరు పట్టణం…

ఇస్రో మరో శిఖరం చేరింది

‘పీఎస్‌ఎల్‌వీ-సీ58’ విజయవంతంపై సిఎం రేవంత్‌ రెడ్డి హర్షం శాస్త్రవేత్తలకు అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి…

అయోధ్య కోసం 550 ఏళ్లు ఎదురు చూపు

ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం   అయోధ్య, డిసెంబర్‌ 30 : యావత్‌ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం…

రాహుల్‌ న్యాయయాత్ర బిజెపి విజయపరంపరను అడ్డుకోగలదా?

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండవ విడుతగా చేపట్టిన ‘భారత్‌ న్యాయ యాత్ర’ కాంగ్రెస్‌ కష్టాలను గట్టెక్కిస్తుందా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువొస్తుం దా అన్న విషయంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతున్నది. ఇంతకు క్రితం రాహుల్‌ గాందీ చేపట్టినó ‘భారత్‌ జోడో యాత్ర’ రాజకీయంగా ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదన్న వాదన కూడా లేకపోలేదు.…

ప్రజాపాలన దరఖాస్తులతో దశతిరిగేనా..?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వాగ్దానాలతో ప్రజలను మెప్పించి,  అధికారం కైవసం చేసుకుంది.  దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రభుత్వం ఏర్పడిన మూన్నాళ్ళకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో  పది లక్షల వరకు ఉచిత వైద్యం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.  ఎప్పుడు ఎలాంటి విధి విధానాలను ప్రకటించకుండా ప్రజా పాలన దరఖాస్తులను…

సామాన్యునికి కలిసిరాని 2023..!

2023 సంవత్సరానికి ఈ రోజు ఆఖరి రోజు ..   చంద్రమండలం పై త్రివర్ణ పతాకం రెపరెప లాడడం మినహా ..దేశంలో  పెద్దగా మాయలు, మంత్రాలు జరగలేదు … యధారాజా తథా ప్రజా అన్నచందంగా సాగింది. దేశం పెద్దగా ఏ రంగంలోనూ అభివృద్దిని చూడలేదు. అయితే ధరలదాడి ఈ యేడాది కూడా సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసింది.…

జనవరి 8న రాహుల్‌ భారత న్యాయ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోతున్న భారత్‌ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్‌ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌…

రాష్ట్రంలో డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువయ్యాయి

8.97 శాతం పెరిగిన నేరాలు డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టం తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : రాష్ట్ర వార్షిక నేర నివేదిక 2023ను డీజీపీ రవి గుప్తా వెల్లడిరచారు. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు…