అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికీ ‘ప్రజాతంత్ర’ తెలంగాణ పక్షమే

(మహేందర్ కూన, జర్నలిస్ట్) ‘‘వెయ్యి తుపాకి గుండ్లకన్నా శత్రుత్వం వహించిన నాలుగు పత్రికలు భయంకరమైనవి’’ అన్నారు ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ బోనా పార్టె. సైనికాధికారి నుండి సామ్రాజ్యాధినేతగా ఎదిగి నియంత పాలన సాగించిన నెపోలియన్ పత్రికా స్వేచ్చపై ఉక్కు పాదం మోపాడు. ఆయనను ధిక్కరించి ఎదురు నిలిచిన పత్రికలతో వేగలేక అన్న మాటలవి. కరుడు కట్టిన…







