Tag Today Hilights

గత ప్రభుత్వ హయాంలో సర్వనాశనం

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మహబూబాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8:గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల రaాన్సీ- రాజేందర్‌ రెడ్డి స్కిల్‌డెవలప్‌మెంట్‌ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌…

ఆరు గ్యారంటీల అమలుకు కేబినేట్‌ సబ్‌కమిటీ

ఆరు గ్యారంటీలపై సచివాలయంలో సిఎం రేవంత్‌ సమీక్ష డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు వందరోజుల్లో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8 : ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించ…

విడివిడిగా ఎమ్మెల్సీ ఎన్నికలు

రెండు సీట్లూ కాంగ్రెస్‌కు దక్కేఛాన్స్‌ ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పోస్టులకు పోటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి8: ఎమ్మెల్సీ సీట్లతో పాటు, నామినేటెట్‌ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామంటూ సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనతో పలువురు నేతలు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. తమ పేర్లను రికమండ్‌ చేయాలంటే…

కృత్రిమ జన్యువు సృష్టి కర్త ఖొరానా!

నేడు  హరగోవింద్‌ ఖొరానా జన్మదినం కృత్రిమ జన్యువును నిర్మించిన శాస్త్రవేత్తగా హరగోవింద్‌ ఖొరానా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవానికి తెర లేపాడు.ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని కనుగొన్న జీవ శాస్త్ర వేత్త హర గోవింద ఖోరానా. వరుసగా ఉన్న కృత్రిమ జీన్‌ (డిఎన్‌ఏ) ముక్కను ప్రయోగశాలలో…

ప్రజా ప్రభుత్వమైనా…ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేనా!

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటం చాలా సంతోషదాయకమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల పాత్ర చారిత్రాత్మకమైనది. తమది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అంటే, సమస్యలన్ని పరిష్కారమవుతాయని, తమ కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ఎగిరి గంతేసారు. ‘సర్వీస్‌ రూల్స్‌కు దొడ్డు దొడ్డు పుస్తకాలెందుకు,…

త్వరలోనే ప్రజల్లోకి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

‌ప్రజల గుండెల్లోంచి కెసిఆర్‌ను తొలగించలేరు కోలుకున్నాక ఇక జిల్లాల పర్యటనలు పెద్దపల్లి పార్లమెంట్‌ ‌సక్షలో హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే  జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్‌రావు వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన…

హైదరాబాద్‌లో ఈ-ఫార్ములా రేస్‌ ‌రద్దు

రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు కాంగ్రెస్‌ ‌నిర్లక్షయానికి నిదర్శనమన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: హైదరాబాద్‌ ‌వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్‌ ‌రద్దయ్చింది.  ఈ-రేస్‌ ‌సీజన్‌-10 ‌నాలుగో రౌండ్‌ ‌ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా – ఈ రేస్‌ను రద్దు చేయడం…

మరో ఘనత సాధించిన ఇస్రో

గమ్యస్థానం చేరుకున్న ఆదిత్య ఎల్‌1‌స్పేస్‌ ‌క్రాప్ట్ హాలో కక్ష్యలోకి వ్యోమనౌకను ప్రవేశ పెట్టిన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్‌1‌స్పేస్‌ ‌క్రాప్ట్ ‌విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్‌…

ఆరు గ్యారంటీలతో బిఆర్‌ఎస్‌లో వణుకు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ ‌క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ – ఆర్‌ఆర్‌ఆర్‌ ‌మధ్య ప్రాంతాన్ని సె అర్బన్‌ ‌క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ‌తర్వాత ప్రాంతమంతా రూరల్‌ ‌క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. బల్క్ ‌డ్రగ్‌ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్‌ ‌ప్రతినిధులతో శనివారం సీఎం…