Tag Today Hilights

ఉద్యోగాల భర్తీకి చర్యలు: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9:  టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని గవర్నర్‌కి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ కూడా రాయనున్నారు. గాంధీభవన్‌లో జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు గవర్నర్‌ ఆమోదించలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి…

ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలు

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరి సస్పెన్షన్‌ ఘటనపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: ప్రజాపాలన దరఖాస్తుల  పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలానగర్‌ ఫ్లై ఓవర్‌పై పడిపోయిన అభయ హస్తం దరఖాస్తుల ట్రాన్స్‌పోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బల్దియా చర్యలకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి…

కాళేశ్వరం అవినీతిపై కదలిక

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణ ఇంజనీర్‌ కార్యాలయంలో సోదాలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. ముందస్తుగా మేడిగడ్డ కుంగుబాటుపై విచారణను విజిలెన్స్‌ కు అప్పగించారు. జలసౌధలోని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేపట్టారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్‌…

గోద్రెజ్‌ అగ్రోవెట్‌ విస్తరణకు పూర్తి సహకారం

కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి09: గోద్రెజ్‌ అగ్రోవెట్‌ కంపెనీ ప్రతినిధి బృందంరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డితో భేటీ అయింది.మంగళవారం సెక్రెటేరియట్లో గోద్రెజ్‌ అగ్రోవెట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాం సింగ్‌ యాదవ్‌ తో పాటు కంపెనీ ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు…

పాలమూరు-రంగారెడ్డిని ఆపొద్దు

ఇప్పటికే 90శాతం పనులు పూర్తి చేశాం ముందుగా రాయలసీమ సంగమేశ్వరను ఆపాలి ప్రధానితో మాట్లాడి జాతీయహోదా తేవాలి విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మహబూబ్‌నగర్‌,ప్రజాతంత్ర,జనవరి9:పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.…

కాంగ్రెస్‌ పాలనలో అప్పుడే వేధింపులు

కెసిఆర్‌ తలచకుంటే కాంగ్రెస్‌ నేతలు జైళ్లో ఉండేవారు ఖమ్మం సవిూక్షలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9:మాజీ సీఎం కేసీఆర్‌కు పని తనం తప్ప పగతననీ తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ స్థానంపై చర్చించారు. ఈ…

పదోన్నతులకు టెట్ అర్హత పై ప్రభుత్వం పునరాలోచించాలి

“వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది” విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయటం. విద్యా హక్కు చట్టం,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టి ఈ)నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే  టెట్ లో ఉత్తీర్ణత తప్పని. ఈ విషయంపై టెట్లో అర్హత సాధించిన కొంత మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో…

పర్యావరణ రక్షిత రక్షితః

పర్యావరణాన్ని మనం కాపాడితే , అది మనలను కాపాడుతుంది. దీనర్థం అనావృష్టి, అతివృష్టి, వరదలు, భూతాపం, అధిక చలి వంటి పర్యావరణ విపత్తులు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ ఉండే పర్యావరణం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం శారీరకంగా , మానసికంగా అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం.ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క రసాయన,…

రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక..ముగియక ముందు ప్రజలకు మాత్రం ఒకటి బాగా అర్థమయ్యింది. అది బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని. ఇప్పుడు అవే సంకేతాలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలసి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదా..కలసి అవగాహనతో ముందుకు వెళ్లడమో చేస్తాయని ప్రచారం సాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక సీట్లు సాధించాలని…