Tag Today Hilights

దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుంది ..

మత సామరస్యాన్ని రక్షించడం లక్ష్యంగా ‘జన గణ మన అభియాన్‌’ -ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌, రమా మేల్కోటే -భారత్‌ జోడో ఆధ్వర్యంలో తెలంగాణలో మిస్డ్‌ కాల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభం ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10 : రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని 2024 తర్వాత దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుందని పలువురు…

పెట్టుబడులే లక్ష్యంగా15 నుంచి దావోస్‌ పర్యటన

తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం తొలిసారి అధికారికంగా రేవంత్‌ పర్యటన హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: తెలంగాణలో అధికారం చేపట్టాక పాలనలో దూకుడు మొదలు పెట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి పారిశ్రామిక విధానంలోనూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. అలాగే పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు  తీసుకుంటున్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై…

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

రాజ్యాంగం ప్రకారమే అని రాజ్‌ భవన్‌ వర్గాలు వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: టీఎస్‌పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదం తెలిపింది.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్‌ పదవికి జనార్థాన్‌ రెడ్డి రాజీనామా  చేశారు. అనంతరం ఒక్కొక్కరిగా సభ్యుల రాజీనామా చేస్తూ వచ్చారు.…

న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వని మణిపూర్‌ ప్రభుత్వం

ఇంఫాల్‌ లోని మరో ప్రాంతం నుంచి యాత్ర  కొనసాగుతుందన్న కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,జనవరి10: మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో జనవరి14 నుంచి ప్రారంభమయ్యే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, యాత్రకు అనుమతి ఇవ్వలేమని మణిపూర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. మణిపూర్‌ సర్కార్‌ నిర్ణయంపై…

భారత్‌-మాల్దీవుల వివాదం ఎందుకు…?

మాల్దీవుల్లోని ‘మాల్‌’ అనే పదం మలయాళ పదం ‘మాల’ నుంచి వచ్చింది. మాల్దీవులలో ‘మాల్‌’ అంటే దండ. దీవ్‌ అంటే ద్వీపం.1965లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత, ఇక్కడ మొదట్లో రాచరికం ఉంది. అయితే, 1968 నవంబర్లో రిపబ్లిక్‌గా మారింది.మాల్దీవులు భారతదేశానికి నైరుతిలో ఉంది. కొచ్చి నగరం నుంచి మాల్దీవులకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల…

2024లో భారత్‌ ముందున్న దౌత్య సవాళ్లు

భౌగోళికంగా భారత్‌తో నేపాల్‌, మాల్దీవ్స్‌, భూటాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మియాన్మార్‌, చైనా, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌ దేశాలు సరిహద్దులను పంచుకుంటూ ఇరుగు పొరుగు దేశాలుగా నిలుస్తున్నాయి. మన ఇరుగుపొరుగు దేశాలతో చైనా సంబంధాల ప్రభావం భారత దౌత్య విధానాలకు పెను సవాళ్ళను విసురుతూ 2024లో ప్రధాన సమస్యగా నిలవవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సార్క్‌ దేశాలైన అఫ్ఘానిస్థాన్‌,…

ఆసక్తిగా మారనున్న పార్లమెంటు ఎన్నికలు

రాష్ట్రంనుండి పోటీకి మోదీని ఆహ్వానించాలని బిజెపి, సోనియాకోసం తీర్మానం చేసిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో తెలంగాణ గళంకోసం కెటిఆర్‌, కవితలంటున్న బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)     తెలంగాణలో త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిగా మారనున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు, జాతీయ పార్టీగా విస్తరించే…

విడతలవారీగా రైతుబంధును అమలు

ఎకరా, రెండెకరాల వారికి ముందుగా చెల్లింపు ఫార్మూలా రేస్‌తో వచ్చే లాభం లేదు 110 కోట్లు రాష్ట్ర ధనం వృధా చేశారు ఫార్ములాపై ఐఎఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు వెల్లడిరచిన డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: విడతలవారీగా రైతుబంధును అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతుబంధుకి రోజు వారీగా నిధులు…

ప్రజలు బిఆర్‌ఎస్‌ను తిరస్కరించలే

ఖమ్మం లాంటి జిల్లాల్లోనే సమస్య 11 స్థానాల్లో తక్కువ మెజార్టీతో ఓడాం ఖమ్మం నియోజకవర్గ సవిూక్షలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు. నేడు ఖమ్మం పార్లమెంట్‌ నియోజక వర్గస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. 39 ఎమ్మెల్యే సీట్లను…