దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుంది ..

మత సామరస్యాన్ని రక్షించడం లక్ష్యంగా ‘జన గణ మన అభియాన్’ -ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన ప్రొఫెసర్ హరగోపాల్, రమా మేల్కోటే -భారత్ జోడో ఆధ్వర్యంలో తెలంగాణలో మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ప్రారంభం ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10 : రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని 2024 తర్వాత దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుందని పలువురు…






