Tag Today Hilights

పశ్యిమ బెంగాల్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ యాత్ర

చివరి నిముషంలో మారిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర రూట్‌ మ్యాప్‌ కోల్‌కతా, జనవరి 25 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ గురువారం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు కాకుండా ఉత్తరాది జిల్లాల విూదుగా యాత్రను…

మోదీ హావిూలను పార్లమెంట్‌లో నిలదీస్తాం

రెండు కోట్ల ఉద్యోగాల హావిూని విస్మరించారు ఎంపిలను సస్సెండ్‌ చేస్తూ అప్రజాస్వామిక చర్యలు విపక్ష ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలతో బెదిరింపులు రేవంత్‌ రెడ్డి అప్రమత్తంగా ఉండాలి పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కృషి బూత్‌కమిటీల భేటీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో…

విధ్వంసం అయిన తెలంగాణ పునర్నిర్మాణమే మేస్త్రి లక్ష్యం

ఆర్థిక దివాలా నుంచి గట్టెక్కించే ప్రయత్నం రాస్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెచ్చారు పార్లమెంట్ట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బొందపెట్టాల్సిందే కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి కాంగ్రెస్‌ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : తెలంగాణను పునర్నిర్మించే క్రమంలో తాను మేస్త్రీనేనని సిఎం రేవంత్‌ రెడ్డి…

తవ్విన కొద్దీ అక్రమాస్తులు

వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న రెరా డైరెక్టర్‌ శివబాలకృష్ణ వంద ఎకరాల భూపత్రాలు..డబ్బుల కట్టల స్వాధీనం…కేసు నమోదు శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన ఏసీబీ… ఫిబ్రవరి 8 వరకు రిమాండ్‌…చంచల్‌గూడ జైలుకు తరలింపు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి…

ప్రజాయుద్ద ‘వీరుడు’

 పి.చంద్‌ రాసిన వీరుడు నవల కల్పితం కాదు. మన కండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సజీవ సాక్షం. 3, జూన్‌ 1996లో సింగరేణిలోని శ్రీరాంపూర్‌ ఏరియాలోని నన్పూర్‌ కాలనీలో ఒక కార్మికుని ఇంట్లో సింగరేణి కార్మిక సమాఖ్య నాయకుడు రమాకాంత్‌ ఉన్నాడనే సమాచారం తెలిసి వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి వేలాది మంది…

ప్రజాస్వామ్యమే సకల సమస్యలకు పరిష్కారం

లండన్‌లో భారతీయ మూలాలున్న ఎంపీలతో  రేవంత్‌ రెడ్డి భేటీ పలు సమస్యలపై చర్చ పులి బయటకు వొస్తే బోనులో పడేస్తాం : కెటిఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ కౌంటర్‌ కాంగ్రెస్‌ వైపు ఎంఐఎం మొగ్గు ?.. లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్‌ భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జనవరి 20 : లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం…

సంఘ సంస్కర్త, ఆంధ్ర పితామహుడు ‘మాడపాటి’

 (జనవరి 22.. 140వ జయంతి) జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాకుండా, తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం హనుమంతరావును అజాత శత్రువుగా నిలిపాయి. ఆయన ఒక కవి, రచయిత. తెలుగుజాతి ప్రగతికి పాటుపడిన తేజోమూర్తి. దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో…

మాజీ సిఎం కెసిఆర్‌కు అయోధ్య ప్రాణప్రతిష్టకు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 20 : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యమ్రానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.…

అయోధ్య రామమందిర మధుర ఘట్టం సమీపిస్తున్న వేళ…

22 జనవరి 2024 ఉషోదయ భానుడి కిరణాలు తొంగి చూస్తున్న శుభ వేళ సూర్యవంశ అయోధ్య శ్రీ రాముడిని దివ్యమైన, భవ్యమైన గర్భగుడిలో భక్తిపూర్వక ప్రాణ ప్రతిష్ట, ప్రారంభోత్సవం చేయడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న విషయం భారతీయులకు అందరికీ పరమానందాల్ని తోడ్కొని వస్తున్నది. దేశ స్వాతంత్య్రానంతరం నిర్మించిన అత్యద్భుతమైన అతి పెద్ద మందిరంగా…