Tag Today Hilights

పెన్ను గన్నులతో పోరాడిన యోధుడు

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఎందరో పోరాట యోధులు, త్యాగ ధనులు ఎన్నో పోరాట పంథాలను ఎన్నుకున్నారు. అలాంటి వారిలో రావెళ్ళ వెంకట రామారావు ఎన్నదగిన యోధుడు. తన పెన్ను, గన్ను ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని,  పోరాట స్ఫూర్తిని కల్పించి ఎందరికో  మార్గ నిర్దేశనం చేశాడు. ఆయన తొలితరం కవి. సాయుధ దళ…

పోక్సో చట్టానికి పదును పెట్టలేమా..!

వీధిలో ఆడుకుంటున్న 12 ఏండ్ల బాలికను తినుబండారాలు ఇస్తానని నమ్మించి తన ఇంటిలోకి తీసుకెళ్లి తలుపులు వేశాడో 39 ఏండ్ల నిందిత రాక్షసుడు. ఆమె ఛాతీని ఒత్తడంతో పాటు బట్టలు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. భయపడిన బాలిక అరవటంతో నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రాలో జరిగిన ఈ కేసును దిగువ కోర్టు పోక్సో…

పండు పండింది తొడిమ ఎందుకు ఊడలేదు?

ప్రజా ప్రభుత్వంలో నియమించబడిన కొత్త  విద్యాశాఖ కార్యదర్శి స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి) సందర్శించడం, ప్రక్షాళన వెంట వెంటనే ప్రారంభించడం శుభపరిణామం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిని కబ్జాబెట్టి తిష్టివేసుకొని పీఠాదిపతులుగా మారి ముఠాలను సృష్టించి రాష్ట్ర విద్యారంగాన్ని తమ తెలివితక్కువ పథకాలతో సర్వనాశనం చేసారు. డి.ఇ.ఓలను, విద్యాశాఖలోని అధికారులతో…

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సవిూక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని..అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు…

సిఎం రేవంత్‌పై కెటిఆర్‌వి అహంకారపూరిత వ్యాఖ్యలు

మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ బీహార్‌ సిఎం నితీష్‌ ఎన్‌డిఏలో చేరడంపై  మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : సీఎం రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెటిఆర్‌…

గర్భిణీలందరూ భగవద్గీత చదవండి

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారికి కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్స్‌ ఇచ్చాం డాక్టర్లు నార్మల్‌ డెలివరి దిశగా అడుగులు వేయాలె… రామకృష్ణ మఠం సమాజ హితంకు చేస్తున్న పనులు అభినందనీయం గర్భిణీ స్త్రీలకు శిక్షణ`అవగాహనలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 29 : గర్భిణీ స్త్రీలందరూ కూడా భగవద్గీత చదివి మంచి అలవాట్లు చేసుకుంటే…

అందరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు..

ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం బీబీ నగర్‌ ఎయిమ్స్‌ పూర్తి సేవలందించేలా దృష్టి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి  డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్‌…

ఆహారం విషయంలో మహాత్ముని ప్రయోగాలు!

 నేడు గాంధీ వర్ధంతి కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడిరచిన జాతిపిత మహాత్మా గాంధీజీ. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్య్రము సాధించిన…

భూస్వాముల సాగు లేని మడికి ‘సాగు సంజీవని’ ఆఖరి తడే..!

రాష్ట్రంలో కోటి 40లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నది. 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.వీరిలో ఐదు ఎకరాల లోపు  50లక్షల రైతులు ఉన్నారు. 20 లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకు పైగా ఉన్న వాండ్లే. ఇందులో వారసత్వంగా ఉన్న ధనికులు కొందరైతే, నడమంత్రపు  భూస్వాములు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు లబ్ది పొందుతున్నారు.…