Tag Today Hilights

యువతకు కాగడా అందించే తరుణం

అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్‌ ‌వివరణ దేశం కోసమే తన నిర్ణయమని వివరణ వాషింగ్టన్‌,‌జూలై25:  అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్‌ ‌జో బిడెన్‌ ‌తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని యువతరానికి అందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు. యువ గళాలకు కాగడాను అందించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ…

సింగరేణిని ప్రైవేటీకరించం: కిషన్‌ రెడ్డి

న్యూదిల్లీ  జూలై24 : : సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్‌ రెడ్డి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.ప్రైవేటీకరణ…

పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు

ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించే లక్ష్యం బడ్జెట్‌ ‌కేటాయింపులపై ఆర్థిక నిపుణుల అంచనాలు న్యూదిల్లీ,జూలై23: 2024-25 వార్షిక బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికి.. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువ తకు ఉపాధి అవకాశాలు…

బీహార్‌కు ప్రత్యేక హోదా ఏదీ లేదు

జేడీయూ ఎంపీ రామ్‌‌ప్రిత్‌ ‌మండల్‌ ‌ప్రశ్న •అలాంటిదే లేదని కేంద్రం సమాధానం న్యూదిల్లీ,జూలై22:  బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్‌-‌యునైటెడ్‌ (‌జేడీయూ).. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ ‌చేసింది. ఈ క్రమంలోనే…

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సిఎం రేవంత్‌ గ్యాస్‌  రాయితీని నేరుగా ఓఎంసీలకు చెల్లించే అవకాశం కల్పించండి : కేంద్ర మంత్రి పూరీకి సిఎం రేవంత్‌ విజ్ఞప్తి న్యూదిల్లీ, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ రివర్‌ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్ర…

రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోంది

మా ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కెటిఆర్‌ ‌బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న విష‌య‌మై గవర్నర్‌కు తెలిపామని బిఆర్ఎస్ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చని…

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌

‌రేండ్రోజుల పాటు దిల్లీలోనే మకాం కాంగ్రెస్‌ అ‌గ్రనేతలో చర్చలు మరోమారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలోనే ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌నుంచి రేంవత్‌ ‌రెడ్డి దిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్‌…

ఎన్డీఏ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి!

వ్యవసాయ ఆదాయం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న బడా కంపెనీలకు ముకుతాడు వేసే విధంగా కేంద్రం వచ్చే బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందా ? ఆ దిశగా అడుగులు వేస్తుందా చూడాలి. కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.…

నిజామాబాద్‌ ‌డీఈవో అక్రమాలపై చర్యలు చేపట్టాలి

డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి సీనియర్‌ను కాదని, జూనియర్‌కు ప్రమోషన్‌ ఉపాధ్యాయుల ప్రమోషన్ల సీనియారిటీ లిస్టులలో అనేక తప్పుడు విధానాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై19: టీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో ఉన్నతాధికారుల నుండి వచ్చిన లిస్టులను టాంపరింగ్‌ ‌చేసి అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డ నిజామాబాద్‌ ‌జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌…