Tag Today Hilights

మేడారం జాతరకు 6 వేల బస్సులు

ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం జాతీయ పండుగల నిర్వహిస్తే దేశానికే గర్వకారణం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటన…వనదేవతలకు మంత్రుల మొక్కులు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : మేడారం సమ్మక్కసారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర…

సిపిఐ అ‘విశ్వాసం’కు దూరం

పార్టీ నిర్ణయంమేరకే గైర్హాజరు ఇల్లందు :  ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌ పై అవిశ్వాసతీర్మానం విషయంలో సిపిఐ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఇల్లందు మున్సిపాలిటీ 23వ వార్డు సిపిఐ కౌన్సిలర్‌ రవీందర్‌ స్పష్టం చేశారు. విఠల్‌ రావు భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్‌ అవిశ్వాస తీర్మాన సమావేశానికి పార్టీ ఆదేశాల మేరకు  గైర్హాజరు…

దినదినగండంలా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి

హావిూల అమలులో విఫలం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై పెదవి విప్పని సిఎం రేవంత్‌ మేనిఫెస్టో హావిూలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దినదిన గండంలా ఉందని, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారంటూ బిజెపి…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్‌

నేడు జయంతి హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్‌. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని…

ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్‌ అలీ బాధ్యతలు

అభినందించిన మంత్రులు జూపల్లి, పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా పదవీ బాధ్యతలు…

నేడు రాష్ట్ర కేబినేట్‌ భేటీ

సిఎం రేవంత్‌ అధ్యక్షతన సమావేశం అసెంబ్లీ సమావేశాలు, హావిూలపై చర్చించే ఛాన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర కేబినేట్‌ భేటీ ఆదివారం సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరునుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు పనులతో పాటు, వొచ్చే అసెంబ్లీ సమావేశాలపై భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.…

గ్యాస్‌ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు

ఇంద్రవెల్లి సభకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి ఫూలే విగ్రహం కోసం 12న ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రూ.500లకే గ్యాస్‌ పథకం ప్రారంభానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానించడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.…

గెలుపు కోసం కాంగ్రెస్‌ ఇష్టారీతిలో హామీలు

వంద రోజులు వేచి చూస్తాం…నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమాలు పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి కూకట్‌పల్లి నియోజకవర్గ సమావేశంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటాయింపులు లేకపోయినా బడ్జెట్‌పై సిఎం రేవంత్‌ రెడ్డి మౌనం ఎందుకని ట్వీట్‌ కూకట్‌ పల్లి ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటోడ్రైవర్లు…

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి తగు చర్యలు…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో సమావేశమైన కేరళ ప్రభుత్వ రెవెన్యూ శాఖ మంత్రి  కె.రాజన్‌…. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 :తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం  గడిచిన పది ఏళ్లలో రెవెన్యూ శాఖను, యంత్రాగాన్ని, వ్యవస్థను, దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా…