Tag Today Hilights

బిఆర్‌ఎస్‌ను టచ్‌ చేసిన కాంగ్రెస్‌

పెద్దపల్లి ఎంపిని పార్టీలో చేర్చుకుని బిఆర్‌ఎస్‌ సవాల్‌కు జవాబు పార్లమెంట్‌ ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్ధ చేసున్న కాంగ్రెస్‌ అంతర్ఘత సమావేశాలతో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో బిఆర్‌ఎస్‌, బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్య…

‘హరితనిధి’ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఖర్చు

వొచ్చిన ప్రతీ రూపాయికీ పక్కాగా లెక్క   ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం హరితనిధిపై అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : పర్యావరణపరంగా ప్రపంచ వ్యాప్తంగా వొస్తున్న మార్పులు పెనుసవాలుగా మారుతున్నాయని, పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అటవీ పర్యావరణం,…

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ సవిూక్ష మంత్రులు అందుబాటులో ఉండాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు  సూచన హైదారబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. శాసనసభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్‌ చేసేందుకు, త్వరితగతిన…

పర్యాటక కేంద్రంగా మేడారం అభివృద్ధి

జాతరకు ఏర్పాట్లు పూర్తి శాశ్వత ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి సీతక్క మేడారం జనజాతర సందడి షురూ…కన్నెపల్లిలో గుడిమెలిగే పండగ ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : మేడారం జాతర అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క  అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పనపై నిత్యం…

హైదరాబాద్‌లో కొత్తగా డ్రోన్‌ పోర్ట్‌

డ్రోన్‌ పైలెట్లకు అధునాతన శిక్షణ ఇస్రో అధ్వర్యంలోని ఎన్‌.ఎస్‌.ఆర్‌.సీ.తో ఏవియేషన్‌ అకాడమీ ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్‌  రెడ్డితో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌, ఎన్‌.ఎస్‌.ఆర్‌.సీ. బృందం భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ డ్రోన్‌ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన…

ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్‌ ప్లాన్‌ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాదనలను సుప్రీమ్‌ కోర్టులో ఏడుగురు సభ్యులతో…

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

తెలంగాణ నుంచి పోటీ చేయండి..

రెండు గ్యారంటీలు అమ‌లు చేస్తున్నాం.. మ‌రో రెండు గ్యారంటీలు అమ‌లు చేయ‌నున్నాం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నాం… సీపీపీ ఛైర్మ‌న్ సోనియా గాంధీకి వివ‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి న్యూ దిల్లీ:  రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ…

పేదల సంక్షేమం వికసించని మధ్యంతర బడ్జెట్‌

కీలక రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, ఎస్సీ,ఎస్‌టివెల్ఫేర్‌, స్త్రీ శిశు సంక్షేమం, వివిధ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతపై ఖర్చు గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే తక్కువ ఖర్చు చేశారు.  గత బడ్జెట్‌తో పోల్చితే  పీఎం ఆవాస్‌ యోజన, పీఎం పోషణ్‌, పీఎం గ్రామ సడక్‌ యోజన…