బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ అవినీతి..కుటుంబ పార్టీలే రెండూ మజ్లిస్ పంచన చేరుతాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్లన్నను దర్శించుకునే భక్తులకు మంచి సౌకర్యం : కొమురవెల్లి రైల్వే స్టేషన్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్/సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు…








