Tag Today Hilights

ఆ నాలుగు రోజులు…వనమంతా జనమే..

 భక్తకోటితో పులకించనున్న మేడారం రేపటి నుంచి 24 వరకు  సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ 2 వేల మంది వైద్య సిబ్బందితో  24 గంటల వైద్య సదుపాయం 6 వేల బస్సులు..50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌..మహిళలకు ఉచిత ప్రయాణం 70 సీసీ కెమెరాలతో…డ్రోన్లతో..ప్రత్యేక…

సమ్మక్క సారలమ్మలకు సబ్బినాటితో అనుబంధం

ఫిబ్రవరి 21నుండి 24 వరకు మేడారం జాతర నాలుగు రోజుల తెలంగాణ కుంభమే మేలా దేశ మాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ…

బీఆర్‌ఎస్‌ నుంచి ఒకే ఒక్కడు …

 సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్‌ రావు…  సవాల్‌కు ప్రతిసవాల్‌  ( మండువ రవీందర్‌రావు )      రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు.…

బీసీ సూర్యోదయం రేవంత్‌..!

స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటిన మెజార్టీ ప్రజలు అభివృద్ధి చెందలేదు.మేము సగం..మాకు సగం అనే నినాదం హృదయాలను తాకడం లేదు.జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సింహభాగం న్యాయం దక్కాలనే దృక్పథంతో ఏడూ దశాబ్దాలుగా పోరాడినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు  విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల్లో…

అగాధాల అంచుల మధ్య మొద్దు నిద్రపోతున్న ఆధునికం!

అన్నవస్త్రాలకు ప్రాకు లాడితే,ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా  మన సంస్కృతిలో నిక్షిప్తమైన మానవీయ కోణాన్ని  స్పృశించక, మానవ సంబంధాలకు స్వస్తి వాక్యం పలకడం, పరిణితి చెందిన మేథస్సును పక్కదారి పట్టించి,మానవత్వాన్ని విడనాడి, డార్విన్‌ జీవ పరిణామ క్రమాన్ని వెనక్కి నడిపించమే మన ధ్యేయంగా మారింది. మానవ జాతిని తిరిగి అధోగతి పాలు చేయడమే మన లక్ష్యమా?…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు…

ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం) 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ…

రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి

బ్యాంకు రుణాలు పొందేందుకు కేంద్రం ‘గ్యారంటీ’ ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు హర్యానా, ఫిబ్రవరి 16 : రైతులకు మేలు చేసే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల బ్యాంకు రుణాలకు తమ కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని తెలిపారు. రైతు ఉద్యమ నేపథ్యంలో హర్యానాలో…

దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం

అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్‌ త్వరలోనే విధివిధానాల రూపకల్పన అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000…

8 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు

ఎన్డీఎలో బిఆర్‌ఎస్‌ చేరడం అబద్ధం…రాజకీయం కోసం కెసిఆర్‌ దుష్ప్రచారం బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : 8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, 5 మంది బీఆర్‌ఎస్‌ ఎంపీలు  బీజేపీతో  టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్డీఏలో…