Tag Today Hilights

రాష్ట్రంలో రూ. 621 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు..

15 అమృత్‌ భారత్‌ స్టేషన్లు..17 రైల్‌ ఫ్లైఓవర్‌/అండర్‌ పాస్‌ల నిర్మాణం 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..శంకుస్థాపన రైల్‌ ఫ్లై ఓవర్‌/రైల్‌ అండర్‌ పాస్‌లు జాతికి అంకితం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి…హర్షం న్యూదిల్లీ, ఫిబ్రవరి 24 : తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు అభఙవృద్ధి పనులు చేపట్టనున్నారని, ఈ నెల…

మహిళా అధికారుల సారథ్యం..

ఆ జాతరలు విజయవంతం..  ప్రజాతంత్ర : ప్రస్తుత 2024 మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యతను కల్పించే ఈ మేడారం జాతర నిర్వహణలో  దాదాపు 90 శాతం నిర్వహణధికారులు మహిళలే కావడం యాదృశ్చికం. జాతర ఏర్పాట్లను మొత్తం తన భుజాలపై వేసుకొని గత ఆరునెలల నుండి ప్రతిరోజూ స్వయంగా…

‘ధరణి’ దరఖాస్తులకు మోక్షం

పెండిరగ్‌ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం  మార్చి మొదటి వారంలో పరిష్కరించేలా చర్యలు  ధరణి కమిటీతో సమీక్షలో అధికారులకు సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం    మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ ధరణి పోర్టల్‌ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ‘ధరణి’లో పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని…

‘యాదాద్రి’ పవర్‌ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి

ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు  పెరుగుతున్న అంచనాలతో అదనపు భారం…ఆందోళనకరం  స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించండి  గత ప్రభుత్వ పద్ధతులు, ఆలోచనలు మానుకోండి  నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోం  ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం  మంత్రులతో కలిసి దామరచర్ల యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు సందర్శన  ప్రాజెక్టు రుణాలు,…

పరీక్షలు ధీమాగా రాయాలి..

ఒత్తిడి జయిస్తేనే పరీక్షలలో రాణిస్తారువార్షిక పరీక్షల్కెనా, ప్రవేశపరీక్షల్కెనా దగ్గరపడుతున్నాయంటే విద్యార్థులలో భయంతో కూడిన కొంత ఆందోళన మామూలే. ఇది కాస్తా ఎక్కువయితే ఒత్తిడి పెరిగిపోయి పరీక్షలలో వచ్చిన సమాధానాలను కూడా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని జయించటం సాధ్యమే. కళాశాలలో, తరగతిలో చురుగ్గా ఉండే విద్యార్థులు చాలా మంది ఉంటారు.…

నిఖార్సయిన ఉద్యమకారుడు నల్లెల్ల రాజయ్య!

ఫిబ్రవరి15, ఉదయం 8: 20 నిమిషాల ప్రాంతంలో ఒక ఫోన్‌ కాల్‌ విషాద వార్తను మోసుకొచ్చింది. ప్రజా గొంతుక, శ్రామిక పక్షపాతి, నిత్య శ్రామికుడు , ప్రజా కవి, రచయిత అయిన నల్లెల రాజయ్య సారు ఇక లేరు అన్నది ఆ దుర్వార్త సారాంశం! హృదయాన్ని ఎక్కడో కోస్తున్నట్టుగా అనిపించింది. నాలో ఏదో తెలియని ఆందోళన.భూమిపై…

శిగమూగిన వనం

జనసంద్రంగా మారిన మేడారం గద్దెలపై కొలువు దీరిన వనదేవతలు తల్లుల దర్శనాల కోసం లక్షలాదిగా తలివస్తున్న భక్తులు శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో మార్మోగుతున్న జాతర సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రులు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ నేడు అమ్మవార్ల వన…

మల్లు రవి సంచలన నిర్ణయం

దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధికి రాజీనామా హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి23: టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి  సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం రేవంత్‌ రెడ్డికి మల్లురవి పంపించారు. తన రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆమోదించకుండానే నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటిస్తారా…

వనదేవతలను దర్శించుకోవడం సంతోషకరం

ఆదివాసి, గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్ర గిరిజన మంత్రితో కలిసి  మహా జాతరలో పాల్గొన్న  రాష్ట్ర గవర్నర్‌ దంపతులు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : గిరిజన కుంభమేలా మేడారం మహా జాతరలో గవర్నర్‌గా  మూడోసారి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.…