Tag Today Hilights

మార్చి 1న ‘చలో మేడిగడ్డ’

KTR

కాళేశ్వరంపై రేవంత్‌ కుట్రలు బహిర్గతం ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నదే కాంగ్రెస్‌ నేతల ప్లాన్‌ మరమ్మత్తులు చేయాల్సింది పోయి విమర్శలతో కాలయాపన రాష్ట్రంలో ఎత్తిపోతలకు తప్ప మరో మార్గం లేదు బిఆర్‌ఎస్‌ను బద్నాం చేసే క్రమంలో రైతుల ప్రయోజనాలకు దెబ్బ విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కాళేశ్వరం…

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

భారీగా ఏర్పాట్లు చేసిన బోర్డు అధికారులు నిముషం నిబంధన ఖచ్చితంగా అమలు… సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌…

సోనియ‌మ్మ మాట శిలాశాస‌నం…

 హామీలు అమ‌లు చేస్తున్నాం… ఇందిర‌మ్మ క‌మిటీల‌తో ప్ర‌జ‌ల చెంత‌కు సంక్షేమ ప‌థ‌కాలు చీక‌ట్లో క‌లిసి.. పొద్దునే కొట్లాడుకున్న‌ట్లు మోదీ, కేడీ నాట‌కాలు… జ‌న‌జాత‌ర స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఒక సీటైనా గెల‌వాల‌ని కేటీఆర్‌కు స‌వాల్‌ చేవెళ్ల‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27:  ప్ర‌తి గ్రామంలో వివిధ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన అయిదుగురితో క‌లిపి ఇందిర‌మ్మ…

తిరుపతి లో ‘మూడు దారులు’ పుస్తక పరిచయం

తిరుపతి: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన “మూడు దారులు” పుస్తక పరిచయ కార్యక్రమంలో వక్తలు ఈ పుస్తకం భావితరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓకే సారి రాజకీయాలలోనూ, శాసనసభ లోనూ అడుగు పెట్టిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, ఎన్.చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్…

మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు క్లియర్‌

లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టుల్లో ఉన్నవాటికి నో హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గత 2020లో స్వీకరించిన లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం…

రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌…200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

నేడు మరో రెండు పథకాలను ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొననున్న పార్టీ అగ్రనేత ప్రియాంకా  గాంధీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను నేడు…

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలులో సరికొత్త వివాదాలు!

రాజేష్‌ కుమార్‌ దారియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ను అమలు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ మరియు గురుకుల బోర్డులు ఇటీవల ప్రకటించాయి. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్‌ 35 మరియు 3 లను విడుదల చేసింది. అందులో కేవలం…

ఆదివాసీల బతుకు పుస్తకం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి!

బియ్యాల జనార్ధన్‌ రావు…!! (నేడు  22వ వర్ధంతి) ప్రవాహం వంటి జనార్థన్‌ ప్రయాణం ఆగిపోయి..  ఊరవడివంటి జనార్షన్‌ ఊపిరి నిలిచిపోయి ఉదృతి వంటి జనార్థన్‌ ఉలుకుపలుకు ఉడిగిపోయి..  కాల ప్రవాహం లో జనార్షన్‌ అనే ప్రవాహం కలిసి పోయింది.   జనార్థన్‌ కాలంతో పాటు ఇంకా తన స్వభావాన్ని చైతన్యాన్ని అట్లే కాలంలో భాగంగా కొనసాగిస్తున్నడన్న…

జనంలోంచి… మళ్లీ వనంలోకి..

విజయవంతంగా ముగిసిన మహాజాతర తిరిగి వనంలోకి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చివరి రోజున పోటెత్తిన భక్తులు    వనదేవతలను దర్శించుకున్న  స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, ఎంపీ వద్దిరాజు తదితరులు దర్శనాల అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం ఆర్టీసీ ప్రాంగణం వద్ద కిక్కిరిసిన క్యూలైన్లు జాతర విజయవంతానికి సహకరించిన అందరకీ మంత్రి సీతక్క ధన్యవాదాలు మేడారం,…