Tag Today Hilights

కాంగ్రెస్‌ పథకాలతో ప్రజలకు లాభం లేదు

ఊరడింపు పథకాలతో కడుపు నిండదు బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన ఏ పథకం ప్రజల కడుపు నింపదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తొమ్మిది రోజులుగా విజయ సంకల్ప…

హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలు

హెరైజ్‌ అనుమతులపై కీలక ఫైళ్లు స్వాధీనం ఫైళ్లను సీజ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలతో కలకలం నెలకొంది. కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి 50 మంది స్పెషల్‌ టీమ్‌తో సోదాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన ఫైల్స్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైత్రీవనం…

పశుసంవర్ధకశాఖలో భారీ కుంభకోణం

కేసు నమోదు…ఎసిబి అధికారుల దర్యాప్తు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పశుసంవర్ధక శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆవుల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వ నిధుల నుండి రూ. 8.5 కోట్లను గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే..…

ఆనాడు మేడిగడ్డకు రానన్నారు కదా..

ఇప్పుడెందుకు వెళుతున్నారు బొందలగడ్డతో పోల్చింది విూ నాయనే కదా కెటిఆర్‌కు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి చురకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఆనాడు మేడిగడ్డకు రానన్న వారు ఇప్పుడు ఎందుకు వెళుతున్నారని బిఆర్‌ఎస్‌ నేతలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి  నిలదీసారు. మేడిగడ్డనా..బొందలగడ్డనా..ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు..అని కేసీఆర్‌ మాట్లాడారని ఆయన గుర్తు…

విజ్ఞానశాస్త్ర ప్రస్థానం

( ఫిబ్రవరి 28, జాతీయ సైన్స్‌ దినోత్సవ సందర్భంగా…) విజ్ఞానాన్ని అందరికీ పంచాలి. చదువుల్లో శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంచాలి.అజ్ఞానానికి అందని విజ్ఞానం వలన ఫలితం శూన్యం. నగ్నంగా నడయాడిన నాటి  రాతియుగపు అనాగరికం కాలగర్భంలో కలిసి,చరిత్ర శకలంగా మిగిలింది. జంతు రక్తమాంసాలతో ఆకలి తీర్చుకున్న ఆది మానవ అవతారం అంతరించింది. మాటలు నేర్చి,భాషలు కనుగొని,మస్తకాల్లో జ్ఞానం…

‘ఎల్‌ నినో’ ప్రతికూల ప్రమాదం పొంచి ఉందా…!

ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్‌ మెటీరొలాజికల్‌ ఆర్గనైజేషన్‌, డబ్ల్యూయంఓ) విడుదల చేసిన నివేదిక ప్రకారం రానున్న మాసాల్లో ‘ఎల్‌ నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్‌ నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌ (ఈయన్‌యస్‌ఓ)’ వలయాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు వాతావరణ మార్పులకు లోనవుతాయని విర్ణించబడిరది.…

ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలి

లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్‌ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంను ఉచితంగా అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హావిూ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి…

ప్రజావాణి విజ్ఞాపనల సత్వర పరిష్కారం

జిల్లా స్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ‘ప్రజావాణి’పై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : హైదరాబాద్‌లోని డాక్టర్‌ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వొచ్చే విజ్ఞాపనలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర…

వైద్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి

హెల్త్‌…కేర్‌, టూరిజం, స్కిల్లింగ్‌లో అవకాశాలు ద స్కిల్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ జిల్లా హాస్పిటళ్లను మల్టీ స్పెషాలిటీలుగా తీర్చిద్దేందుకు ప్రణాళికలు కాంగ్రెస్‌ చొరవతోనే హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలు బయో ఏషియా సదస్సులో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి…