Tag Today Hilights

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘కాళేశ్వరం’

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు సబ్‌ కాంట్రాక్ట్‌ కాదు…మేడిగడ్డను ఎల్‌అండ్‌టినే నిర్మించింది బీఆర్‌ఎస్‌ అక్రమాల్లో బీజేపీ కూడా భాగస్వామి లేకుంటే లక్ష కోట్ల రుణాలు ఎలా వొచ్చాయి ఎన్‌డిఎస్‌ఎ విచారణకు పూర్తి సహకారం మేడిగడ్డ పరిస్థితిపై నిపుణులు, అధికారులతో చర్చించేందుకు నేడు దిల్లీకి మీడియాతో ఇష్టాగోష్టిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,…

బిఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌

బిజెపిలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపి రాములు కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి నేతలు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్న డా.లక్ష్మణ్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి29: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడిన నాగర్‌కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం దిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర…

త్వరలోనే రైతు కమిషన్‌, విద్యా కమిషన్‌

కౌలు రైతుల రక్షణపై అఖిల పక్ష సమావేశం పకడ్బందీగా పంటల బీమా పథకం అమలు నియోజకవర్గాల్లో సంక్షేమ గురుకుల ప్రాంగణాలు పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 02 : త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్‌, ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.…

ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు

 1 నుంచి 9 వరకు ధరణిపై రాష్ట్రవ్యాప్త సదస్సులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్‌ ప్రభుత్వం మార్గదర్శకా లను విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ…

నేడు బిఆర్‌ఎస్‌ కాళేశ్వరం టూరు

రంగారెడ్డి-పాలమూరుకు కాంగ్రెస్‌ నేతల పిలుపు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌గా కాంగ్రెస్‌ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు – రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్‌ నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.…

ప్రజల మనిషి శ్రీపాదరావు

నేడు  శ్రీపాదరావు జయంతి దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే…

గ్యాస్‌ సబ్సిడీ అర్హులకు చేరేది రూ.415

లెక్కలు తీస్తున్న పౌరసరఫరాల శాఖ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏటా ఇవ్వాల్సిన…

విజయానికి ఏడు మెట్లు…!

విజయం సాధించండిలా.. మనం మనసులో ఏదీ మనోసిద్ధితో అనుకుంటే అదీ సాధించే సత్తా మన సబ్‌ కాన్షియస్‌ మైండ్‌ కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్యదశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెల్లండీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. పాఠశాలలో జెండా పండుగ రోజు నిర్వహించిన…

పాండవుల గుట్టపై పట్టింపేది..?

తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ప్రకృతితో అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు పర్యాటకుల తాకిడిని కలిగినవి కూడా ఉన్నాయి, అందులో ఒకటి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట. పాండవుల గుట్ట చరిత్ర అంతా కాదు మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. కానీ పేరుకే పాండవుల గుట్ట కానీ మొత్తం సమస్యల పుట్టగా…