Tag Today Hilights

నేడు రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

నేడు ఆదిలాబాద్‌లో..రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన…బహిరంగ సభలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ప్రధాని ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే..పూర్తయిన…

రైట్‌..రైట్‌..ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం…

ప్రయాణికులతో మాటా మంతి మరో వెయ్యి బసులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : సచివాలయంలో తన విధులు, జిల్లాల్లో సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ వెళ్తున్న…

‘కాళేశ్వరం’ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, లోపాలపై అధ్యయనం నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆదివారం నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌…

ఎస్‌.వెంకట్‌ నారాయణ్‌కు ‘పొత్తూరి’ స్మారక పురస్కారం!

(రేపు సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ప్రముఖ పాత్రికేయుడు ఎస్‌.ఎంకట్‌ నారాయణ్‌కు పొత్తూరి స్మారక పురస్కారం అందజేస్తున్నసందర్భంగా…) ఇండియా టుడే మాజీ ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎడిటర్‌ ఎస్‌ వెంకట్‌ నారాయణ్‌ అర్ధ శతాబ్దం పైగా దేశ విదేశాలలో గణుతికెక్కిన ప్రముఖ పాత్రికేయులు. ఆయన జర్నలిస్ట్‌ గా ప్రపంచంలో 65 దేశాలు…

శ్రామికవర్గాల భద్రతే ఆరోగ్య, అభివృద్ధికి దారులు..

(04 – 10 మార్చి ‘‘జాతీయ భద్రతా వారోత్సవాలు/దినోత్సవాలు’’ సందర్భంగా…) ‘జీవితం అమూల్యమైంది, అనుక్షణం భద్రతా స్ప్రహను కలిగి ఉందాం’ అనే నినాదాన్ని నిత్యం మననం చేసుకుంటూ సురక్ష కవచాలు ధరించి జీవనయానం చేద్దాం. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, పరిశ్రమల్లో విషవాయువులు లీక్‌ కావడం, రైలు పట్టాలు తప్పడం, విమానాలు కుప్పకూలడం, బస్సు ప్రమాదాలు ఎదురుకావడం…

లోక్‌సభ ఎన్నికల బిజెపి జాబితాలో 9మందికి ఛాన్స్‌..

మల్కాజిగిరి దక్కించుకున్న ఈటల రాజేందర్‌  పార్టీలో చేరిన  బీబీ పాటిల్‌, భరత్‌లకు చోటు న్యూదిల్లీ, మార్చి 2 : రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించగా ముగ్గురు సిట్టింగ్‌ ఎంపిలకు తిరిగి అవే స్థానాలు దక్కాయి. ఈటల  రాజేందర్‌ మల్కాజిగిరి నుంచి సీటు దక్కించుకున్నారు. మెదక్‌పై రఘునందన్‌ రావు…

పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం!

పిల్లలకు తగినంత సమయం కేటాయించాలి పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం ఓటమిని తట్టుకోవడం నేర్పాలి పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో  సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. దీనితో పిల్లలలో…

రాజ్యాధికారం సాధించే దిశగా బహుజనులు ఉద్యమించాలి!

ఎన్నికలు  దగ్గర పడుతున్నాయి,  మళ్ళీ అధికారంలోకి  రావడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.  2.8  శాతం ఉన్న  కమ్మ  సామాజిక వర్గానికి 34 శాతం  సీట్లు  ప్రకటించి  చంద్రబాబు నాయుడు ముందున్నారు.  ఇక  3.2  శాతం  ఉన్న  రెడ్డి  సామాజిక వర్గానికి  36 సీట్లు  కేటాయించి రెండవ స్థానంలో జగన్మోహన్‌ రెడ్డి  ఉన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలలో…

దమ్ముంటే రండి…మల్కాజిగిరిలో తేల్చుకుందాం..

పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదాం కాళేశ్వరంపై నిజాలు చెప్పి గుట్టు విప్పుతాం నీళ్లు ఇవ్వలేని దుస్థితితో సర్కార్‌ అడబ్బుల కోసమే బిల్డర్లకు వేధింపులు రేపు వారు రోడ్డెక్కడం ఖాయం మీడియాతో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: దమ్ముంటే రండి..మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. అంటూ సిఎం రేవంత్‌కు కెటిఆర్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఒక్క…