Tag Today Hilights

కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.…

మహా శివరాత్రిన 24 రకాల అభిషేకాలు

మన పండుగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాసశివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును…

కలలు మనసు కల్లోలం…

కలల ప్రపంచం చాలా అద్భుతమైనది. కలలు జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే మనకు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కలల ద్వారా తీరుతుంటాయి.మనకు భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించి కూడా కలలు వస్తాయి. కలలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. మనము నిద్రలో ఉండే సమయంలో బ్రెయిన్‌ మనకు కలలను ప్రాసెస్‌ చేస్తుంది.…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత..!!

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు అనేది పరిశీలిస్తే 1910లో కోపెన్‌ హెగెన్‌లో సోషలిస్టు మహిళ రెండువ అంతర్జాతీయ మహాసభలు జరిగాయి ఇందులో జర్మన్‌ విప్లవకారిణి క్లారిజె జెట్కిన్‌ బూర్జువా పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి విస్తృతంగా స్త్రీల ను కూడగట్టే  ఉద్దేశంతో మార్చి8ని అంతర్జాతీయ మహిళా…

భారతదేశంలో న్యాయానికి సాధ్యతను పెంచడం

‘‘సులభతరం న్యాయం’’ అనే పదం బహుళ ఫోరమ్‌లలో కేవలం నైతిక ఆవశ్యకతగా మాత్రమే కాకుండా, ఇది అందరికీ జీవించే వాస్తవమని నిర్ధారించడానికి ఉపయోగించబడిరది. భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాలలో  గౌరవ భారత ప్రధాని  నరేంద్ర మోదీ ‘‘సులభతర న్యాయం ప్రతి పౌరుడి హక్కు’’ అని ఉద్బోధించారు. న్యాయ సౌలభ్యం అడ్డంకులను తొలగించడం, ప్రాప్యతను పెంచడం, భౌగోళిక…

గ్లాకోమా రహిత ప్రపంచ నిర్మాణమే మన లక్ష్యం కావాలి..!

06 – 12 మార్చి ‘‘ప్రపంచ గ్లాకోమా వారం’’ సందర్భంగా ప్రకృతి అందాల విందు ఆరగించడానికి రెండు కళ్లు చాలవు. కంటి చూపు ఉన్నపుడే సప్తవర్ణ సింగిడి రంగుల ప్రపంచాన్ని దర్శిం చవచ్చు. భగవంతుడి సృష్టిని కళ్లారా చూడగల గడమే ఓ అపూర్వమైన ఆస్తి. దృష్టి దోషమున్న అభాగ్యుల జీవితాల్లో కారు చీకట్లే రాజ్యమేలుతాయి. కంటి…

వికసిత భారత్‌కు ప్రజల మద్దతు కావాలి

అభివృద్ధిలో  వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం  కాళేశ్వరం అవినీతిలో విచారణపై అనుమానాలు  బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కయింది  ఆదిలాబాద్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు..ఒక సమీక్ష

ఇటీవల అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ ను విచారించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు జనరల్‌ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…

కాంగ్రెస్‌ పార్టీ బాటలో బీజేపీ!

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్‌ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి…