Tag Today Hilights

ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…

చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ వరంగల్‌ స్థానంలో కడియం తనయ డాక్టర్‌ కావ్య

మరో రెండు లోక్‌సభ సీట్లకు బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన అధినేత కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌…

కెసిఆర్‌ అత్యాశకు కాళేశ్వరం బలి

వెన్నముక లాంటి మేడిగడ్డ కుంగితే పన్నుతో పోలికా అవినీతి..అన్నారం, సుందిళ్లకు కూడా పాకింది సమస్యను చిన్నదిగా చేయడం దుర్మార్గం కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఒక పన్ను పాడైతే మిగతా అన్ని పళ్లు పీకేసుకుంటామా.. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారా.. కరీంనగర్‌ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌…

నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు…

‘‘తెలివితేటలకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నించడం మాత్రం ఆపకూడదు. జీవితం సైకిల్‌ తొక్కడం లాంటిది. మీరు బ్యాలెన్సుగా ఉండడానికి, మీరు కదులుతూ ఉండాలి.’’ ఈ మాటలు అన్నది చిన్నప్పుడు మాట్లాడటం నేర్చుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడి అతని…

పీఠముడిగా మారిన వరంగల్‌ ఎంపి స్థానం

వరంగల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయ పార్టీలకు పీఠముడిగా మారింది. హైదరాబాద్‌ తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా ఉమ్మడి వరంగల్‌కు పేరుంది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన వరంగల్‌పైన ఆధిపత్యం  కోసం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడటం చూస్తున్నాం. గడచిన పదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)…

స్టార్ట్‌తో స్టాప్‌ స్మోకింగ్‌ ఒక్క పఫ్‌ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు !

స్మోకింగ్‌ ప్రాణానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్‌, ఫ్యాషన్‌, రిలాక్సేషన్‌, సరదా కోసం మొదలైన అలవాటు.. వ్యసనంగా మారి ప్రాణాలనే తీసుకుంటుంది. మన దేశంలో స్మోకింగ్‌ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, ఉపిరి తిత్తుల క్యాన్సర్‌,…

ధూమపానం చేసే వారికే కాదు… పక్కవారికీ ప్రమాదమే..!!

నేడు నో స్మోకింగ్‌ డే సందర్భంగా… ‘‘పొగాకు విశ్వవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దేశంలో సంవత్సరానికి ఎనిమిది లక్షల మంది మరణాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహిస్తుంది. పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్స మరియు ఉత్పాదకత కోల్పోవడం వల్ల నష్టపోతున్నట్లు కూడా కనుగొనబడిరది’’ -సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా (మురళీ…

యురేనియం ఊబిలో నల్లమల్ల అడవి ప్రాంతం…

ప్రస్తుత సమాజంలో మానవ అభివృద్ధి పేరున మనిషి భావితరాల మనుగడకు ముళ్ళకంచలాంటి బాటలు దారులుగా చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ప్రకృతి వైపరీత్యాలకు నిర్మూలనకు ఒక పెట్టని కోట వలె దక్కన్‌ పీఠభూమిలో దాగి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవి ప్రాంతం ఎన్నో రకాల వన్య  ప్రాణులకు,…

సార్వత్రిక ఎన్నికలపై ఈసీ కసరత్తు

దిల్లీలో అధికారులతో కీలక సమావేశం దేశవ్యాప్తంగా ఎన్నికల అబ్జర్వర్లకు సూచనలు న్యూదిల్లీ,మార్చి12 : సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢల్లీి విజ్ఞాన్‌ భవన్‌ లో చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల…