ఎస్బిఐ తీరుపై సుప్రీమ్ కోర్టు తీవ్ర ఆగ్రహం

ఎలక్టోరల్ బాండ్స్ వివరాల సమర్పణలో… వెంటనే బాండ్స్ నెంబర్లతో పాటు వివరాలు అందించాలని ఆదేశం విచారణను సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 15 : ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్బిఐ తీరుపై సుప్రీమ్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్బిఐకి సుప్రీమ్ రాజ్యాంగ ధర్మాసనం…








