Tag Today Hilights

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతులు ఆగమైపోతున్నా పట్టింపులేదు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌   ప్రెసిడెంట్‌  కెటిఆర్‌ సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 28:  కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు. రాజన్న…

ఫోన్‌ ట్యాపింగ్‌లో మరో ఇద్దరు అరెస్ట్‌

రాధాకిషన్‌, గట్టు మల్లులను విచారిస్తున్న పోలీసులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బంజారాహిల్స్‌ పోలిస్‌ స్టేషన్లో ఆ ఇద్దర్నీ…

బాల గేయాల సోయగం…

బాలల కోసం చాలా అర్థవంతంగా, అతి సులభంగా రాయడమే కవులు, రచయితలకు ఎంతో కష్టమైన పని. తీరా రాశాక వారిని ఒప్పించి మెప్పించి, ఆనందం తెప్పించి తలలూపించడం మరో కష్టమే. బాలల కోసం అనేక అంశాలను గమనంలోకి తీసుకుని అద్భుతమైన వస్తువులుగా మలచి గానయోగ్యమైన గేయాలను రచించి ఆనందలహరి పేరుతో సుతారపు వెంకటనారాయణ సంపుటిగా వెలువరించారు.…

స్వామి స్మరణానంద మహోన్నత వ్యక్తిత్వం!

లోక్‌ సభ ఎన్నికల పండుగ  హడావిడి సమయాన ఓ వార్త మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన శ్రీమత్‌ స్వామి స్మరణానంద జీ మహారాజ్‌ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద జీ…

న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు

న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే కుట్రలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 500 మంది న్యాయవాదుల లేఖ న్యూదిల్లీ,మార్చి28:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ…

1998 డీఎస్సీ అభ్యర్థుల కల నెరవేరేనా..?

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులపట్ల ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపుతూ, స్థానికులకు మొండిచేయి చూపి, ఇష్టారాజ్యంగా నియామాకాలు చేపట్టిన నేపథ్యంలో స్వ రాష్ట్రంలోనే తమ వాటా తమకు దక్కుతుందన్న ఆకాంక్షతో ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థులు, నిరుద్యోగులకు స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. నేతలు మారిన తలరాతలు మారడం లేదని, పోరాటం చేస్తూ, అలసిసొలసిన కొన్ని…

ఎన్నికల  ‘మత్తు’ రాజకీయాలు …

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రతిపక్ష పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులను, పార్టీ నేతలను అరెస్టు చేయడం, ప్రత్యర్థులపై ఏజెన్సీలను ప్రయోగించడం వంటి చర్యల ద్వారా తమ పార్టీ బలం పెంచుకోగలమని బీజేపీ నేతలు అనుకుంటే అది పొరపాటు కాగలదు. అక్రమార్కులను నిజంగానే లోపల వేస్తున్నదని గట్టిగా నమ్మిక వొస్తే తప్ప బిజెపివన్నీ రాజకీయ ఎత్తుగడలుగానే ప్రజలు…

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల కుంభకోణం

హరీష్‌రావు మాజీ పిఎ అరెస్ట్‌ తమకు సంబంధం లేదని హరీష్‌ కార్యాలయం వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌లో గోల్‌మాల్‌ జరిగిందని కేసు రిజిస్టర్‌ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే…

తుక్కుగూడ సెంటిమెంట్‌.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన ఆరు గ్యారంటీలు

దేశవ్యాప్తంగా వందరోజుల్లో అయిదు గ్యారంటీలతో మ్యానిఫెస్టో ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హజరుకానున్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక…మ్యానిఫెస్టో విడుదల (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 26 : తుక్కుగూడ సెంటిమెం ట్‌తో కాంగ్రెస్‌ పార్టీ లోకసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో తాజా శాసనసభ ఎన్నికల్లో…