Tag Today Hilights

బిఆర్‌ఎస్‌ మెడకు ఫోన్‌ ట్యాపింగ్‌

వెంటాడుతున్న కాళేశ్వరం..పుట్టి ముంచుతున్న దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు కోలుకోలేకుండా దెబ్బతీస్తున్న వరుస ఘటనలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 : నాడు కాళేశ్వరం..నేడు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌)ని కుదిపేస్తున్నాయి. అటు శాసనసభ ఎన్నికలు, ఇటు పార్లమెంటు ఎన్నికల ముందే ఈ…

సంక్షోభంలో వ్యవసాయం

కెసిఆర్‌ ప్రజల కోసం ఎర్రటి ఎండలో పొలం బాట ఐపిఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్న సిఎం రేవంత్‌ మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథా పిల్లర్లు కుంగాయంటూ బద్‌నామ్‌ చేస్తున్నారు ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తి నిర్లక్ష్యం సిరిసిల్ల రైతు దీక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌…

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ సమర భేరీ అన్నదాతలకు మద్దతుగా పోరుబాట కెసిఆర్‌ పిలుపుతో జిల్లాల్లో నేతల దీక్షలు సిరిసిల్లలో కెటిఆర్‌, సంగారెడ్డిలో దీక్షలో పాల్గొన్న హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న కరువు పరిస్థితులు కాలం తెచ్చినవి కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన పరిస్థితులని బిఆర్‌ఎస్‌ నేతలు…

ఫోన్‌ ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ జరిపించాలి

గవర్నర్‌ను కలిసి లేఖ అందజేసిన బిజెపి బృందం సిబిఐకి అప్పగిస్తేనే దోషులు బయటపడతారు రేవంత్‌ సర్కార్‌ ఉదాసీనంగా ఉందన్న బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నాయకుల బృందం శనివారం రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కోరింది. ట్యాపింగ్‌ కేసుకు…

దేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు

370 సీట్ల లక్ష్యం కోసం విపక్షాలకు బీజేపీ బెదిరింపులు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర జైపూర్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ విమర్శ రైతులు, పేదల గోడు వినే నాథుడే లేడని ఆవేదన   జైపూర్‌, ఏప్రిల్‌ 6 : దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తు న్నారని ప్రధానమంత్రి…

కార్యకర్తల కష్టంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం

తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ అధికారంలోకి వద్దాం.. రాష్ట్రంలో బీఆరెస్‌  మాదిరిగానే కేంద్రంలో బీజేపీని బొందపెట్టాలి.. చర్లపల్లి జైలులో కేసీఆర్‌ కు చిప్పకూడు ఖాయం.. తుక్కుగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: తెలంగాణలో కార్యకర్తల శ్రమ, కష్టం, మీ త్యాగంతోనే  ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిరదని తెలంగాణ స్పూర్తితోనే  కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ను…

గాజాలో మారణహోమం నివారించాలి

గాజాపై ఇజ్రాయెల్‌  మారణహోమ యుద్ధం దాదాపు ఆరవ నెలలోకి ప్రవేశించడంతో, ఐక్యరాజ్యసమితి  ప్రకారం, ముట్టడి చేయబడిన పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ ప్రపంచంలోని ‘‘అతిపెద్ద బహిరంగ స్మశానవాటిక’’గా మారే ప్రమాదం ఉంది. గాజాలో దిగ్బంధించబడిన 2.3 మిలియన్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ‘‘ఆసన్న కరువు’’గురించి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2023అక్టోబరు7 నుండి గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో కనీసం 32,226 మంది…

వెంటాడే ఆలోచనలతో అనారోగ్యం!

మంచి అలవాట్లతో మానసిక రుగ్మతలు దూరం   నేడు  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మానసిక భాదకు ఏదైనా కారణం కావచ్చు. మానసిక క్షోభను  బయటకు చెప్పలేక మనసులో దాచుకోలేక  మానసిక ఆరోగ్య నిపుణలను కలిస్తే  మెంటల్‌  అని అంటారేమోనని  ఎలాంటి చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య చాలా మంది సతమతం అవుతుంటారు. ఆర్థిక…

అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయాయి

 కాంగ్రెస్‌ను నమ్మి వోటేస్తే నట్టేట ముంచారు  ప్రజలు మరోమారు వోటేసే ధైర్యం చేయరు  మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి పార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు…