Tag Today Hilights

పిల్లి శాపనార్థాలు…

కెసిఆర్‌తో పాటు ఆయన అనుయాయులు, అనుచరులు కూడా శాపనార్థాలకు అలవాటు పడ్డారు. గత పదేళ్లుగా రాజ్యం అనుభవించిన వారు ఇప్పుడు తట్టుకోలేక పోతున్నారు. అధికారం పోయిందన్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ అంతా ఆగం అయిపోయిందన్న రీతిలో గగ్గోలు పెడుతు న్నారు.  వారు లేకుంటే రాష్ట్రం  అతలాకుతలం అవుతుందనీ, అభివృద్ది ఆగిపోతుందని భావిస్తున్నారు. తెలంగాణ…

కమనీయం…శ్రీ సీతారాముల కల్యాణం

అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం  రామనామస్మరణతో మారుమోగిన భద్రగిరి  ప్రభుత్వం తరుఫున రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్‌ శాంతి కుమారి  పట్టు వస్త్రాలు సమర్పించిన తి భద్రాచలం, ఏప్రిల్‌ 17 : యావత్‌ భారతదేశంలోనే  ప్రసిద్ధి గాంచిన భద్రా చలంలో బుధవారం రోజున సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మాడవీధులన్నీ భక్తుల రామనామస్మరణ…

సిఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు

కెసిఆర్‌కు ఈసీ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : సిఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో సీఎం రేవంత్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు…

దునియా అంత యుద్ధమయమేనా…?

ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ఆడిస్తున్న ఆటలేనా…? ప్రపంచంలో అనేక దేశాలు ఏదో ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి, నిలకడగా ఉండలేక పోతున్నాయి, ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం మనకు మద్దతు పలుకుతది, ఎవరితో ఘర్షణకు దిగుదాం అని ఆలోచిస్తున్నాయి. ఎందుకు దీనికి కారణం.. ఆయుధ పోటీనేనా…? లేక అగ్రరాజ్యాలు తెర వెనుకనుండి…

సీతారాముల ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి

CM Revanth Reddy

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : భదాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భదాద్రి శ్రీరాముని క్షేత్ర…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటన లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్‌ఘఢ్‌ కాంకేర్‌ జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్‌ ధృవీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలోని…

దేశ సమస్యలపై స్పష్టమైన హామీ ఏదీ?

దేశంలో మళ్లీ తమదే అధికారమని బిజెపి ఘంటాపథంగా చెబుతుంది. ఎన్‌డిఎ 400 సీట్లు సాధిస్తుందన్న ధీమాలో ఉంది. కాంగ్రెస్‌ తమకు పోటీ కాదని, ఇండియా కూటమికి ప్రజల అండలేదని ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలో బిజెపి పదేళ్ల పాలనను గీటురాయిగా తీసుకుంటే..అనేక విషయాలు చర్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టీ…

వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్‌ ష్నాబెల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫీలియా (డబ్లు ఎఫ్‌ హెచ్‌ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం  థీమ్‌ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్‌…

నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నేడు ప్రత్యర్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విచిత్ర పరిస్థితి వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ సీటిచ్చినా కాదని కాంగ్రెస్‌లో చేరిన కావ్య.. సీటివ్వలేదని అలిగి బీజేపీలో చేరిన ఆరూరి ఎట్టకేలకు బిఆర్‌ఎస్‌ పార్టీ డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. డాక్టర్‌…