Tag Today Hilights

రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి

పరస్పర విమర్శలతో ఎదురుదాడి తమదంటే తమదే గెలుపని మూడు ప్రధాన పార్టీల ధీమా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : తెలంగాణలో రాజకీయ సవ్నికరణాలు మారుతున్నాయి.కొత్తగా రాజకీయ పార్టీలు బలప్రదర్శనలతో ఎండాకాంలో వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల కాలం కావడంతో వోట్ల కోసం నేతలు ప్రజలను చేరుకుంటున్నారు. తమ పార్టీ విధానాలు చెబుతున్నారు. బిజెపి మోదీ ప్రధాని కావాలని…

నిప్పుల కొలిమిలా తెలంగాణ

మండుటెండలతో భీతిల్లుతున్న ప్రజలు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : మండుటెండలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏప్రిల్‌లోనే ఎండలు అధికంగా ఉండడంతో వొచ్చే మే నెలలో పరిస్థితిని ఊహించుకుని జనం భీతిల్లుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ఠం 42 డిగ్రీల మధ్య…

వైభవోపేతంగా రాములోరికి పట్టాభిషేకం

గోదావరి జలాలతో భద్రాద్రి స్వామివారికి అభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : భద్రాచలంలోని కల్యాణ రామునికి గురువారం నాడు మహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించా రు. అభిజిత్‌ లగ్నంలో కల్యాణం జరుపు కున్న…

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

 పలుచోట్ల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : రాష్ట్రంలో 17 లోక్‌ సభ స్థానాలకు గాను ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలయి నామినేషన్ల పక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వొద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం…

శ్రీరామచంద్రుడికి అక్షర నీరాజనం

శ్రీ రాముడు, హిందువుల ఆరాధ్య దేవుడు, తన అద్భుతమైన లక్షణాలు మరియు గుణాలకు ప్రసిద్ధి చెందాడు.  ఆయన జీవితం మానవాళికి ఒక ఆదర్శం గా నిలిచింది,  ధర్మం, నీతి, సత్యం యొక్క అమోఘమైన శక్తితోఅద్భుతమైన శక్తితో కూడిన వ్యక్తి.  ఆయన రాక్షసులతో యుద్ధం చేసి, వారిని ఓడిరచగలిగాడు.  ధార్మిక నిబద్ధత రాముడు ధర్మం పట్ల ఎంతో…

హృదంతరాళపు అలజడి…

మనిషి మనిషికీ మధ్య భావాల సేతువును నిర్మిస్తున్న నిరంతర శ్రామికుడు కవి. శబ్దాల శిలల్లోని తన భావాల కలలకు ప్రతిరూపంగా మనిషిని జాగ్రత్తగా చెక్కే పనిలో నిమగ్నమైన అతనొక విశ్వశిల్పి. ప్రశ్నలు వేలకు వేల సంఖ్యలో ఉన్నా సమాధానం  ఒక్కటేనని, జీవనాలు వేరువేరైనా జీవితం మాత్రం ఒక్కటేనన్న జీవనకాల స్పష్టతను సాధించిన కవి కవిత్వం నమ్మకమై…

కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే బిఆర్‌ఎస్‌ పునాదులు ఖతం

సిఎంను పట్టుకుని లిల్లీ పుట్‌ అంటారా.. ఏడాదిలోనే కూలుతుందని వ్యాఖ్యానిస్తారా? కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటి రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని..వొస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిసవాల్‌ విసిరారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ…

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, యూటీలలో నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌  నేటి నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ 26న నామినేషన్ల పరిశీలన..29న ఉపసంహరణ  మే 13న పోలింగ్‌..జూన్‌ 4న కౌంటింగ్‌ న్యూదిల్లీ/ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికలకు నేడు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మొత్తం 7…

నేటి నుండి నామినేషన్‌ల పర్వం షురూ…

పరాకాష్టకు చేరిన ఆరోపణలు…ప్రత్యారోపణలు ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలుతుందంటున్న కెసిఆర్‌   రేవంత్‌ బిజెపికి వెళ్ళడం ఖాయమన్న కెటిఆర్‌ ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదంటున్న భట్టి.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 : నేటి నుండి నామినేషన్‌లు మొదలవనుండగా ప్రత్యర్థి పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి…