Tag Today Hilights

వెన్నాడుతున్న మహమ్మారి

కొరోనా మహమ్మారి ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఇప్పటి వరకు మూడు వేరియంట్‌లతో ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. కొట్లాది మందిని వ్యాధిగ్రస్తులను చేయడంతోపాటు, లక్షల సంఖ్యలో జనాన్ని ఆహుతి తీసుకుంది. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఆవహించిన ఈ మహమ్మారి థర్డ్ ‌వేరియంట్‌తో కాస్తా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌పేరుతో…

యాదాద్రి సలహాదారుగా చినజీయర్‌ను తొలగించాలి: రేంవత్‌ ‌రెడ్డి

ట్వీట్‌ ‌ద్వారా పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : సమక్క సారలమ్మలపై త్రిదండి చినజీయర్‌ ‌స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ….తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి…

ఎపిలో మహిళల ప్రాణాలకు రక్షణ లేదు

విఎవో నాగలక్ష్మి ఆత్మహత్య ఘటన దారుణం దీనికి అధికార పార్టీదే పూర్తి బాధ్యత ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు, లోకేశ్‌ ‌గుంటూరు, మార్చి 18 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదన్న సంగతి నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌ (‌విఒఎ)గా…

సమ్మక్క సారలమ్మపై ఎలాంటి అల్ప వ్యాఖ్యలు చేయలేదు

20 ఏళ్ల క్రితం ప్రసంగంలో ఒక భాగాన్ని తీసుకుని దుష్ప్రచారం దీనివెనక అన్య ప్రయోజనాలు ఉన్నాయేమో మైక్‌ ‌దొరికింది కదాని కొందరు ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదు సమాజానికి మేలు చేయడమే మా కర్తవ్యం యాదాద్రికి పిలిస్తే వెళతాం..లేకుంటే చూసి ఆనందిస్తాం రాజకీయాలకు మేం దూరం..పూసుకుని తిరిగే అలవాటు లేదు మాంసాహారంపై…

ఆర్టీసీలో రౌండప్‌ ‌ఛార్జీలు

చిల్లర సమస్యలకు చెక్‌ ‌పెట్టిన సంస్థ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ ‌పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ‌రౌండప్‌ ‌చార్జీలను ఖరారు చేశారు. దీంతో స్వల్పంగా ఛార్జీలు కూడా పెరిగాయి. శుక్రవారం  నుంచి ఈ కొత్త రౌండప్‌…

సంపద పరుగులు ఒకవైపు.. ఆకలి కేకలు వేరొక వైపు…..

కొన్ని నెలల క్రితం ఆక్స్ ‌ఫామ్‌ ‌సంస్ధ ఇన్‌ ఈక్వాలిటీ కిల్స్ ‌పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ద్వారా పేదరికం విజృంభించడమే కాకుండా అనేక ఆకలి మరణాలు కూడా సంభవించాయని స్పష్టం చేసింది. గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి…

శతాబ్దపు జలాశయాలు అంతరించనున్నాయా..!

‘‘‌జీఓ-111 రద్దు చేసిన ఫలితంగా ప్రభుత్వ నియంత్రణ కొరవడి విచ్ఛలవిడిగా, విచక్షణారహితంగా పట్టణీకరణకు ద్వారాలు తెరుచుకుంటూ భాగ్యనగరం చుట్టు ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, నీటి నిల్వల ఉనికి ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఈ జీఓ రద్దుతో చారిత్రాత్మక ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌సాగర్‌ ‌జలాళయాలు ‘మృత్యఘోష’ను అనుభవిస్తాయనే విషయాన్ని నిపుణులు వాపోతున్నారు.’’ (తెలంగాణ ప్రభుత్వం…

మాడభూషి జీవితం… నేటి తరానికి ఆదర్శం

నేడు మాడభూషి అనంత శయనం అయ్యంగార్ వర్ధంతి మాడభూషి అనంత శయనం అయ్యంగార్ ప్రముఖ న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్య్ర సమర యోధుడుగా, అత్యుత్తమ పార్లమెంటు సభ్యుడిగా, వక్తగా, విశిష్ట పండితుడిగా, లోకసభ స్పీకర్ గా, పాత తరానికి చెందిన జాతీయ నాయకులలో విశిష్ట స్థానం దక్కించు కున్నారు. అయ్యంగార్ 1891 ఫిబ్రవరి 4 న…

‌ప్రతి క్షణం ఆనందమయం

ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్‌ ‌పట్ల తీవ్ర భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బందుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయలు తగ్గిపోయాయి. ఈ మహామ్మారి ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రులకు పిల్లలను, తోబుట్టువులను, యువత లక్ష్యాలను, పిల్లల చదువులను అన్నింటిని ఒక సంవత్సరం కాలంలో కనుమరుగయ్యేలా చేసింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా…