Tag Today Hilights

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ‌షాక్‌ ….

ఏ‌ప్రిల్‌ 1 ‌నుంచి పెరగనున్న ఛార్జీలు 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్‌ఈఆర్సీ అనుమతి డొమెస్టిక్‌ ‌మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం ప్రజలపై మరింత విద్యుత్‌ ‌ఛార్జీల భారం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణలో విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.…

యాదాద్రిలో కొనసాగుతున్న ఉద్ఘాటన క్రతువు

మూడో రోజుకు మహాకుంభ సంప్రోక్షణ ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 23 : యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడో రోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమయిన అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనము,…

రాష్ట్రాలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కేంద్రం సేకరించదు

ధాన్యం సేకరణలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది సభ్యుల ప్రశ్నకు లోక్‌ ‌సభలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్రాతపూర్వక సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : ధాన్యం సేకరణకు సంబంధించి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని, రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయలేదని కేంద్ర మంత్రి పియూష్‌…

రష్యాకు భారత్‌ ‌భయపడుతున్నదా ?

రష్యా వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే విషయంలో భారత్‌ ‌వెనుకాడటం చూస్తుంటే రష్యాను చూసి భారత్‌ ‌భయపడుతున్నదన్నది స్పష్టమవుతున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న సందర్భంగా ‘నాటో’ దేశాలు రష్యాపై పలు ఆంక్షలను విధిస్తూ వొస్తున్నాయి. దీనివల్ల రష్యా ఆర్థిక పరిస్థితి క్రమేణా క్షీణిస్తూ వస్తున్నది. రష్యాలో నిత్యవసరాల ధరలు మిన్నంటుతున్నాయి. ఉపాధి…

నా టార్గెట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డే

నా పరిస్థితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా మారింది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌మార్చి 22(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) : తన పంచాయతీ రేవంత్‌తోనేననీ, తన పరిస్ధితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా ఉందనీ,కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మీడియా ప్రతినిధులతో…

రసకందాయంలో కాంగ్రెస్‌ ‌రాజకీయం

అధిష్టానం వద్దకు చేరిన అసమ్మతి పంచాయతీ జగ్గారెడ్డి తరహాలోనే మరి కొందరు సీనియర్లపై చర్యలు ? ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో రాజకీయం రసకందాయానికి చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించిన ధిక్కార స్వరం బలం పుంజుకుంటున్న తరుణంలో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడంతో మరింత…

దోపిడీ విషయంలో బీజేపీ, తెరాస తోడు దొంగలు

సింగరేణి టెండర్లలో అవకతవకలపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టటం లేదు.. పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నేను చనిపోతే నామీద కాంగ్రెస్‌ ‌జెండానే ఉంటుంది : ఎంపి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : సింగరేణి టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి తాము కేంద్ర ప్రభుత్వానికి రాత పూర్వకంగా…

పెరిగిన పెట్రో, గ్యాస్‌ ‌ధరలు

హైదరాబాద్‌లో రూ. 110కి చేరువలో లీటరు పెట్రోల్‌ ‌ధర.. వేయి దాటిన గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెట్రో ధరలపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన..నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా న్యూ దిల్లీ, మార్చి 22 : అంతా అనుకున్నట్లు మరోమారు పెట్రో పిడుగు పడింది. వంటింట్లో సిలిండర్‌ ‌ధర పేలింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం పుణ్యమా అని ధరలు…

యాసంగి ధాన్యం విషయంలో… కేసీఆర్‌ ‌కొత్త డ్రామా…!

రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి.. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ ‌జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగా అధ్యకుడు…