Tag Today Hilights

ఎపిలో విద్యుత్‌ ‌చార్జీల షాక్‌

‌పెంపును ప్రకటించిన ఈఆర్సీ ఛైర్మన్‌ ‌గతంలో ఉన్న స్లాబ్‌ల రద్దు..కొత్తగా 6 స్లాబులు ఖరారు పెరుగుదలతో 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా తిరుపతి, మార్చి 30 : ఒక వైపు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఏపీ ప్రభుత్వం మరోభారం మోపింది. ప్రజలకు కరెంట్‌…

ఆర్టీసీ ఛార్జీలు ఇంకా పెరుగతాయి

ఆర్‌టీసీ ఛైర్మన్‌ ‌బాజిరెడ్డి వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : పెరిగిన సెస్‌ ‌చార్జీలతో ప్రభుత్వానికి ఏలాంటి సంబందం లేదని ఆర్టీసీ చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌స్పష్టం చేశారు. అవి ఆర్టీసీ చార్జీల పెంపు కాదని సెస్‌ ‌చార్జీలు మాత్రమేనని.. భవిష్యత్తులో ఆర్టీసీ చార్జీలు ఇంకా పెరుగుతాయని తెలిపారు. టోల్‌ ‌ప్లాజా డబ్బులు టీఎస్‌ఆర్టీసీ…

దేశ వ్యాప్తంగా… కార్మిక సంఘాల మొదటి రోజు సమ్మె విజయవంతం

ఊరూ వాడా ధర్నాలు…మూతపడ్డ పలు ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, ‌కార్మిక సంఘాలు మద్దతుగా రాజకీయ పార్టీల ర్యాలీలు విద్యార్థి, కార్మిక సంఘాల ఆందోళనతో కొన్ని చోట్ల ఉద్రిక్తత సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి…ఆగిన కార్యకలపాలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగానూ,…

వరుసగా పెరుగుతూనే ఉన్న పెట్రో ధరలు

ఏడు రోజుల్లో ఆరు సార్లు పెంచిన చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై 30 పైసలు..డీజిల్‌పై 35 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 28 : దేశంలో పెట్రోలు ధరలుపెరుగుతూనే ఉన్నాయి. ఏడు రోజుల్లో ఆరోసారి ధరలను చమురు కంపెనీలు పెంచాయి. తాజాగా సోమవారం లీటర్‌ ‌పెట్రోల్‌పై సగటను 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు…

‌ప్రజలలో కేసీఆర్‌ ‌పలచనబడుతున్నరు

పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌విద్యుత్‌ ‌చార్జీల పెంపుపై పోరాటాలు త్వరలో రైతు రక్షణ యాత్ర టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల కారణంగా ప్రజలలో చులకనవుతున్నారనీ టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. ప్రజ సమస్యలపై ఇక నుంచి మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.…

‌శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబమ్‌ ..!

ఆరు సంవత్సరాల తరువాత… ప్రధానాలయంలో భక్తులకు మొదలైన నారసింహుని దర్శనాలు యాదాద్రిలో వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అత్యంత వైభవోపేతంగా సాగిన శోభయాత్ర స్వామివారి పల్లకి మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గర్భాలయంలోకి చేర్చిన ఉత్సవ మూర్తులు ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం యాదాద్రి పునర్నిర్మాణ కర్తలకు సిఎం కెసిఆర్‌ ‌సన్మానం ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయం…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌సర్దార్‌ ‌కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నారు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో కలిసి పోయిన హైదరాబాద్‌ ‌రాష్ట్రం అలాగే ఉండాలని వాంచించారు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కి చెప్పారు.’’ నేడు తెలంగాణ సర్దార్‌ ‌వర్ధంతి నిజాం నిరంకుశ…

వేసవి పంటలలో నీటి యాజమాన్యం

వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో ఎండతీవ్రత వల్ల ఎక్కువగా భాశ్పోత్సకమ్‌, ‌భాష్పిభవనం వంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి.  దీనివల్ల ఎక్కువ నీరు ఆవిరై పోతుంది. సరిగ్గా…

ఇం‌తకూ వడ్లు ఎవరు కొంటరు..!

గతవానాకాలం నుండి ఇప్పుడు యాసంగి పంటవరకు వడ్లు ఎవరు కొనాలన్న పంచాయితీ తెగుతులేదు . దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కాదు మేము కొనలేము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. గడచిన…