Tag Today Hilights

పుస్తకం సదానేస్తం

 ‘‘ మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం.పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం.అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.. తరతరాలనుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనావేయడమంటే ఆకాశాన్ని కొలువడంలాంటిది’’ స్పేయిన్‌ ‌దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఎప్రిల్‌…

సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బుధవారం ఉదయం ఏ. సి. గార్డ్స్ లోని సమాచార భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ,…

ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు

జులై 4న పాఠశాలలు ప్రారంభం ఈ నెల 27 నుంచి టెన్త్ ‌పరీక్షలు 1 నుంచి 9 తరగతులకు మే 4 వరకు సమ్మేటివ్‌-2 ‌పరీక్షలు అమరావతి, ఏప్రిల్‌ 18 : ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జులై 4 నుంచి మొదలు…

ఒక్క రోజు సెల‌వు తీసుకోలేదు…

గవర్నర్ పదవి రాజ్యాంగ బ‌ద్ద‌మైన హోదా గౌరవించడం నేర్చుకోవాలి నిద్రలో ఉన్నట్లు నటిస్తున్న వారిని లేపలేము రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్. న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్18: ఏడాది కాలంలో ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాను అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్…

లఖింపూర్‌ ‌ఖేరీ ఘటనలో ఆశిష్‌ ‌బెయిల్‌ ‌రద్దు

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన ఉత్తర్వులు అలహాబాద్‌ ‌హైకోర్టు బెయిల్‌ ఇవ్వండపై అభ్యంతరం సిజెఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 18(ఆర్‌ఎన్‌ఐ) : ‌లఖింపూర్‌ ‌ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హింసాకాండ నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ ‌మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన…

కాళేశ్వరం నీళ్లు ఫామ్‌ ‌హౌజ్‌కు తరలించేందుకు లక్ష కోట్లు

ఉమ్మడి పాలమూరుకు నీరెందుకు ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌హామీలు విస్మరించారు పాదయాత్రలో బండి సంజయ్‌ ‌యాత్రలో ఉద్రిక్తత.. అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్‌ ‌జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్‌కు తరలించేందుకు కేసీఆర్‌ ‌లక్ష కోట్లు ఖర్చు పెట్టారని గద్వాల జిల్లాలో పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

ఈ-‌కామర్స్‌పై జాతీయ విధానం రావాలి

సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి ఆన్‌లైన్‌, ‌సైబర్‌ ‌సెక్యూరిటీపై శ్రద్ధ తీసుకోవాలి తెలంగాణ అభివృద్దిపై కేంద్రం నిర్లక్ష్యం అనేక పథకాలకు మోకాలడ్డు పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ భేటీలో మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 18 : ఈ-‌కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకుని రావాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌…

రాజధానికి నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు

నిమ్స్ ‌తరహాలో నిర్మించాలని ప్రభుత్వం యోచన అన్నింటికీ అటానమస్‌ ‌హోదా మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో పనుల్లో వేగం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాజధానిలోని పెద్ద దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ దవాఖానాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర…

వారం రోజుల్లో పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌

‌పోలీసు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఉద్యోగాలు సంపాదించి జిఎంఆర్‌కు మంచి పేరు తీసుకు రావాలని విజ్ఞప్తి పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ‌జారీ చేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తెలిపారు. సోమవారం…