Tag Today Hilights

భార్గవా కమిషన్‌ తర్వాత ఎన్‌కౌంటర్లు

“మధుసూదన్‌ రాజ్‌ అంతకు ముందు పిడిఎస్‌యులో చురుకైన కార్యకర్తగా ఉండేవాడు. మేం 1978లో కాళోజీని వెంగళరావు మీద ప్రత్యర్థిగా నిలబెట్టి పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో మధుసూదన్‌ రాజ్‌ కీలకపాత్ర పోషించాడు.ఆ మధుసూదన్‌ రాజ్‌ను 1995 జూలై 26న హైదరాబాద్‌లో గాంధీనగర్‌లో ఒక ఇంట్లో పట్టుకుని కాల్చి చంపేశారు. అది ఒక ఎన్‌కౌంటర్‌ అని…

తొవ్వలో ఏమో చేసి తిట్లుపడ్డట్లుంది…కేటియార్‌ ‌తీరు..

రియల్‌ ఎస్టేట్‌ ‌క్రెడాయి ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటియార్‌ ‌పక్క రాష్ట్రం రోడ్లు, కరెంట్‌ అం‌తా అద్వానం,అస్తవ్యస్తం అనడంతో చెలరేగిన దుమారం, తిట్లవర్షం తెలంగాణ సామెతలో తొవ్వలో ఏమోచేసి తిట్లు పడ్డట్లుగానే ఉన్నది.స్వరాష్ట్రం మన పాలనలో వెలిగి పోతున్నది అనడంలో తప్పులేదు కాని పక్క రాష్ట్రంలో చీకట్లో దోమలు కొట్టుకోవాల్సి వస్తుందని అనడం అవసరమా?…

‘‘‌సంపద సృష్టికర్తలు కార్మికులే’’ నేడు మేడే

ప్రపంచాన్ని నడిపించేది కార్మికుడే .. కార్మికుని చెమట చుక్కల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలు.కార్మికుడు లేని ప్రపం చాన్ని ఊహించలేము. శ్రమ లేనిదే జీవితం లేదు. కార్మిక కర్షక వీరుల త్యాగాల పునాదుల మీదనే మానవ జీవనయానం కొనసా గుతు ంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి తేనే వస్తు ఉత్పత్తి అయ్యేది..ఆ వస్తూ ఉత్పత్తిని…

టీ కప్పులో తుఫాను

‘‘‌తెలంగాణా పల్లెల్లో రోడ్ల దుస్థితి వైపు ముఖ్యమంత్రి తనయుడు, గత ఎనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అవగాహనలో కూడా లేవా అన్న ప్రశ్నకూ ఈ యువ నాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే మించి నాలుగు చినుకులు పడగానే కేటీఆర్‌ ‌విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో నీళ్లల్లో మునిగిపోతుంది. వర్షాకాలంలో హైదరాబాద్‌ ‌వాసులు…

నిబద్ధతతో పనిచేస్తే విజయం

సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ ఏడాదిలో సుప్రీమ్‌ ‌కోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సులో సిజెఐ ఎన్వీ రమణ జడ్జిల వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 29 : ‌సంస్థ పట్ల…

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ చేసి రైతులతో భారీ ఉద్యమం నిర్వహిస్తామని టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ వాదం పేరుతో ఎన్నికలలో భారీగా డబ్బులు కుమ్మరించిన ఎమ్మెల్యేలు అంతకంటే దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శుక్రవారం…

తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం

హైవేల శంకుస్థాపన ట్రైలర్‌ ‌మాత్రమే అమెరికా తరహాలో అభివృద్ధికి చర్యలు జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ తెలంగాణ గేమ్‌ ‌చేంజర్‌గా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు : కేంద్ర యంత్రి కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ప్రసంగం సందర్భంగా ‘జై శ్రీరామ్‌’ ‌నినాదాలు…పార్టీ శ్రేణులను వారించిన కిషన్‌ ‌రెడ్డి…

బాన్స్‌వాడకు రండి.. ‘డబుల్‌’ ఇళ్లు చూపిస్తాం

విపక్షాల విమర్శలకు మంత్రి హరీష్‌ ‌రావు సవాల్‌ ‌కాళేశ్వరం సాధ్యమేనా అన్న విపక్షాలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాయి నర్సింగ్‌ ‌కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నీటి సౌలత్‌ ‌వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందన్న మంత్రి లాభదాయక పంటలనే వేయాలన్న స్పీకర్‌ ‌పోచారం జుకోరా ఎత్తిపోతలకు స్పీకర్‌తో కలసి శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌…

అక్షరం అనంతం

అక్షరాన్ని నేను క్షరం లేదు నాకు సూక్ష్మాన్ని తెలియచేస్తూ చీకటిని పారద్రోలి, విజ్ఞానాన్నీ, వినమ్రతను నేర్పుతూ మేధావులనందించే దాన్ని అభ్యున్నతికి మూలాధారాన్ని చింతలన్ని ఏకమైనా, కునుకమ్మ దూరమైనా, లాలించి నిదురపుచ్చే ఊయలని మస్తిష్కంలో తరగని నిధినై హృదయానందం కలిగిస్తూ నిరంతర జిజ్ఞాసను పెంపొందిస్తూ ఒంటరితనంలో సేదతీర్చే పుస్తకాన్నై పదుగురికీ ఉపయోగపడే స్నేహితుడను అభివృద్ధికి చిరునామాను నేను…