Tag Today Hilights

70 ఏం‌డ్లలో కానరాని అభివృద్ధి ఏడేండ్లలో చేసి చూపించాం

దేశంలో విద్యుత్‌ ‌కోతలు లేని రాష్ట్రం తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక చరిత్ర రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ ‌పెద్ద పీట రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న రెండు జాతీయ పార్టీలు గిరిజన ప్రాంతమైన మానుకోటను మెడికల్‌ ‌హబ్‌గా మారుస్తా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మహబూబాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 10…

దేశద్రోహ చట్టం కేసులు నిలిపివేయండి

తుది నిర్ణయం తీసుకునే వరకు చట్ట ప్రయోగం ఆపండి సెక్షన్‌ 124ఏ ‌కింద కేసులు నమోదు కాకుండా రాష్ట్రాలను ఆదేశించండి కేంద్రం అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం సూచన న్యూ దిల్లీ, మే 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం సోమవారం స్పష్టం చేసిన నేపథ్యంలో…దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో…

‘‘‌గ్యాస్‌ ‌బండ సామాన్యులకు గుదిబండ’’

ఆకాశాన్నంటుతున్న ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు… అని మహాకవి శ్రీశ్రీ గారు వెలుగు నీడలు అనే సినిమా కోసం రాసిన పాట ఆచంద్రార్కం సత్యమే. అప్పుడెప్పుడో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పాట నేటికీ సరిపోవడం బట్టి దేశ అభివృద్ధిని అంచనా వేయవచ్చు.…

కార్పోరేట్‌ ‌కడుపు కోతలు

‘‘‌నేటి ఆధునిక కాలంలో సహజ ప్రసవాలు అనేవి మాత్రం చాలా అరుదై పోయాయి.గర్భాన్ని కోసి బిడ్డను బయటకు తీసే సిజేరియన్‌ ‌ప్రసవాలు అత్యంత సహజం అయిపో యాయి.ఈనాడుసహజ ప్రసవాలు అనేవి మాత్రం ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్‌ ‌కాన్పులు అధికంగా ఉంటున్నాయి.’’ ప్రపంచంలో ఒక ప్రాణిని సృష్టించాలి అంటే కేవలం…

సిద్దిపేట స్వచ్‌ ‌బడి @ బోర్డ్ ఎగ్జామ్‌..

‌మంత్రి హరీష్‌ ‌రావు నియోజకవర్గానికి అరుదైన గౌరవం.. ఇంటర్‌ ‌బోర్డ్ ఎగ్జామ్‌లో కీలక ప్రశ్నగా ప్రస్తావన.. మంత్రి హరీష్‌ ‌రావు పేరు ప్రస్తావిస్తూ నాలుగు మార్కుల ప్రశ్నగా స్వచ్‌ ‌బడి వ్యాసం లక్షలాది మంది విద్యార్థులకు చేరిన స్వచ్ఛ ప్రయోగశాల పుర ప్రజల చైతన్యానికి గొప్ప గౌరవం..అభివృద్ధి సార్థకతకు నిదర్శనం ప్రజల భాగస్వామ్యానికి  దక్కిన గౌరవం…

వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

అమీర్‌పేట్‌ ‌పిహెచ్‌సిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అవి•ర్‌పేట్‌ ‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి సమస్యలు…

200 ‌మంది రైతులకు భూయాజమాన్య హక్కు

రైతులకు మంత్రి కెటిఆర్‌ ‌హావి• నారాయణపేటలో గోల్డ్‌స్టాక్‌ ‌మార్కెట్‌కు శంకుస్థాపన ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి యువత చదువు పైనే దృష్టి సారించాలి : మంత్రి కెటిఆర్‌ నారాయణపేట/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్‌ ‌భగీరథ పథకానికి ప్రారంభోత్సవం చేసుకున్నామని, అతి త్వరలోనే ప్రతి రోజూ ప్రతి ఇంటికి మంచినీరు…

26‌న రాష్ట్రానికి ప్రధాని మోదీ

రామగుండం ఫర్టిలైజర్స్ ‌ప్రారంభం, ఐఎస్బీ రజతోత్సవ వేడుకలకు హాజరు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఈనెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఐఎస్బీ 50 ఏళ్ల వేడుకలతో పాటు రామగుండం ఫర్లిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం,…

నేటి ఆందోళనను విజయవంతం చేద్దాం..! టీయుడబ్ల్యుజె

హైదరాబాద్‌, ‌మే 9 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజేయూ) దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా నేడు ఉదయం10.30 గంటలకు, విద్యానగర్‌  ‌శివం రోడ్డు, కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ…