Tag Today Hilights

దళిత జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి అంటరాని తనంపై ఆయన అలు పెరుగని పోరాటం చేశాడు. బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జాతిపిత మహాత్మునిచే గౌరవింప బడినాడు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చ్కెతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశాడు. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చి, దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత…

‌విత్తనోత్పత్తి పెంచేలా… నకిలీల విత్తనాల పై ఉక్కుపాదం ..!

ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చి రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్‌ ‌సమగ్ర వ్యవసాయ విధానాన్నిఅమలులోకి తెచ్చాక రైతులు ఏపంటలేయాలో ఏ పంటలు వేయోద్దో తెలియక ఏదో ఒక సమస్యతో ఏడాదంతా సతమతం అవుచున్నారు.ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో తెలియడం లేదు..ఏ పంట ఉత్పత్తికి ప్రకృతి సహకరిస్తుందో తెలియక…

చుండూరు మారణకాండ

“నిజానికి చుండూరు మారణకాండ చాలా దుర్మార్గమైన, అమానుషమైన హత్యాకాండ, హిందు సమాజం, ముఖ్యంగా రెడ్డి కులస్తులు, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని ఊహించడానికి కూడా వీలుగానంత ఘోరంగా సంఘటన అది. అక్కడ దళితులను చంపడం మాత్రమే కాదు. ము­క్కలు ము­క్కలుగా నరికారు. గోనె సంచుల్లో నింపారు. కాలువలో విసిరేశారు. సమీపంలోని గుంటూరులో కలెక్టర్‌ కార్యాలయం ఉంది.…

బీబీ నగర్‌ ఎయిమ్స్‌పై కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలు

భూబదలాయింపు చేసినా బుకాయింపులా ఎయిమ్స్‌ను సందర్శించిన మంత్రి హరీష్‌ ‌రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భూ బదలాయింపు చేయలేదని కిషన్‌ ‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…

పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఏర్పాట్లపై సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2‌న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు  నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్‌ ‌గార్డెన్‌కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌…

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌రైతు రచ్చబండ

నెల రోజులపాటు వరంగల్‌ ‌డిక్లరేషన్‌పై చర్చ అక్కంపేట రచ్చబండలో పాల్గొననున్న రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ నేటి నుంచి రైతు రచ్చబండ నిర్వహిస్తుంది. వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు…

‘‌జ్ఞానవాపి’ కేసు జిల్లా జడ్జికి బదిలీ

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన నిర్ణయం మసీదులో ప్రార్థనలను యథావిధిగా కొనసాగించాలని ఆదేశం మీడియాకు లీకులపై ధర్మాసనం ఆగ్రహం న్యూ దిల్లీ, మే 20(ఆర్‌ఎన్‌ఎ) : ‌వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సర్వే కోసం సివిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారం చెప్పింది. అయితే విచారణను సివిల్‌ ‌జడ్జి నుంచి వారణాసి…

బడులు బాగుపడితేనే బంగారు తెలంగాణ!

రాష్ట్రంలోని బడులలో 99.99% జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కొన్ని పాఠశాలల్లో ఉన్న ఒక్క కంప్యూటర్‌ ‌గది కూడా మూతపడ్డది. ఈ విధంగా అందవిహీనమైన కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ…

‌తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే…