Tag Today Hilights

అమ్మకానికి మారు పేరు మోడీ..

నమ్మకానికి నిలువెత్తు రూపం కేసీఆర్‌ .. ‌మోడీ వి చిల్లర రాజకీయాలు ప్రధాని పదవి స్థాయి ని దిగజార్చారు .. మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ సిద్ధిపేట ,ప్రజాతంత్ర ,మే 26 : ప్రధాన మంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ చిల్లర రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను నిరాశ పరచారని మంత్రి హరీష్‌…

వ్యాపారానికి భారతదేశం పెద్దపీట

ఆ విషయాన్ని ప్రపంచం గ్రహిస్తున్నది దేశ ఆర్థిక, వ్యాపార రంగాలలో ఐఎస్‌బి విద్యార్థులది ప్రముఖ పాత్ర విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలను దేశం లక్ష్యాలతో జోడించాలి భారత్‌ 100‌కు పైగా దేశాలకు కోవిడ్‌ ‌టీకాలను పంపించింది ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవంలో ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్‌, ‌పిఐబి, మే 26 : ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల…

‘‘‌నవ భారత నిర్మాత’’

నేడు చాచా నెహ్రూ వర్ధంతి హిందూ స్త్రీల దాస్య విముక్తికి, సమానత్వ సాధనకు కృషిచేసి సంఘ సంస్కరణ కర్తగా, స్వతంత్ర భారతావని సాంప్రదాయాలు, విధానాల రూప శిల్పిగా, నవభారత నిర్మాతగా, పేరెన్నిక గన్నారు చాచా నెహ్రూ. వివాహం కనీస వయస్సును, 12 నుండి 15 కి పెంచడం, సతులు… పతుల నుండి విడాకులు తీసుకుని ఆస్తి…

పది సప్త పది

ప లు విధముల పది మీకు ‘సప్తపది’ ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’ త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు తి రుగకు…

ఇదా రాజకీయం?

సమాజపు ఉజ్వల భవితతో ఆటలాడుతోంది నేటి రాజకీయం. ఆహా! ఏమి పాలన పదాలే లేకపోయె పొగడడానికిజి ఓట్లు రాల్చుకోవడమే లక్ష్యంగా ఉచితాల సంతర్పణలతో రాజకీయం ఎంత ఎదిగింది. పదవంటే ‘‘పంచడమే’’ననే కొత్త నిర్వచనానిచ్చిన దూరదృష్టి కొరవడిన నాయకుల పదవి,అధికారం వెంపర్లాటలో నీతి, నియమం,సిగ్గూ,లజ్జా లేక మద్యాన్ని అమ్ముతూ,అప్పుల్ని చేస్తూ రాజ్యపు ప్రగతిని సమాధి చేస్తూ పబ్బం…

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : 2022-24 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీ కోసం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల చెల్లుబాటు జూన్‌ 30‌తో ముగియనుండగా 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్‌ ‌జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి.…

రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వొస్తాయనుకున్నాం

కానీ ప్రఝల ఆశలు అడియాశలయ్యాయి కల్వకుంట్ల కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న విజయశాంతి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 24 : రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు నియామకాలు వొస్తాయనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కుల్వకుంట్ల…

స్వదేశీ ఉత్పత్తులతోనే యువతకు ఉపాధి

హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి అరైవ్‌ ‌హోమ్‌ ‌స్టార్‌ను ప్రాంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌…

ఆన్‌‘‌లోన్‌’’ ‌యమపాశం

ఆన్‌లైన్‌ ‌యాప్ల ఆసరగా చేసుకొని దోపిడి మూకలు పెట్రేగుతున్నయ్‌ అభాగ్యుల అక్కర పెట్టుబడిగా అందినంత కొల్లగొడుతున్నయ్‌ ‌తొలుత హామీల నిమిత్తంలేక రుణం ఇస్తామని నమ్మబలికి తదుపరి విషం చిమ్ముతున్నయ్‌ ‌బాకీలు రాబట్టుకునే పనిలో పరువు తీయడమే కాకుండా ప్రాణాలను బలిగొంటున్నయ్‌ ‌వారం రోజులు గడువు ఇచ్చి ఆలోగా చెల్లించలేని వారిపట్ల బూతు దండకం నోటికెత్తుకొని వేధింపులకు…