Tag Today Hilights

ఉపాధ్యాయుల సర్వీసుల ఏకీకృతానికి ఇదే మంచి అదను!

“సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్‌ ‌రూల్స్ ‌సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి.  సరళతరమైన సర్వీస్‌ ‌రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్‌ ‌క్యాడరైజేషన్‌లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి…

ప్రాణాలు లాగేస్తున్న పోగాకు దురలవాట్లు

నేడు ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ పోగాకు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక పెద్ద అక్షరాల్లో ముద్రించబడి ఉంటుంది. మన అనుమతితోనే నెమ్మదిగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా ప్రాణాలను లాగేసే పొగాకు ఉత్పత్తుల దుష్ప్రభావం పలు వ్యాధులకు కారణమై చివరకు మరణమే శరణ్యం అవుతుంది. అన్నీ తెలిసిన నవ…

టిఆర్‌ఎస్‌ ‌కౌంటర్‌ ఎటాక్‌ ‌

‌రాష్ట్రప్రభుత్వంపైన వరుస విమర్శలు చేస్తున్న భారతీయ జనతాపార్టీపైన టిఆర్‌ఎస్‌ ‌కూడా కౌంటర్‌ ఎటాక్‌ ‌ప్రారంభించింది. ఒకరి తర్వాత ఒకరుగా దిల్లీ నుండి వొస్తున్న నాయకులు చేస్తున్న విమర్శలకు టిఆర్‌ఎస్‌ ఒక విధంగా డిఫెన్స్‌లో పడింది. బిజెపి నాయకులు చేస్తున్న సవాళ్ళు, ప్రసంగాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఇంకా ఎంతకాలం ఈ విమర్శలు సంధిస్తారంటూ…

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 28 : రాగయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, ఇదే సమయంలో అరేబియన్‌ ‌సముద్రం,…

తెలంగాణలో తప్పని రైతుల బలవన్మరణాలు రుణ విముక్తులు కాని రైతులు

మహేందర్‌ ‌కూన, జర్నలిస్ట్ ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది. వలస పాలనలో పడ్డ గోస అంతా ఇంతా కాదు. మా రాష్ట్రం మాకు కావాలని ఏండ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించామని వెనుదిరిగి చూస్తే కన్నీళ్లే శరణ్యం అవుతున్నాయి. ఆంధ్ర వలస పాలనలో నీళ్ళు, నిధుల దోపిడి యథేచ్ఛగా…

సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యం

ఎనిమిదేళ్లలో తలదించుకునే పనిచేయలేదు గాంధీ, పటేల్‌ ‌కలలుగన్న భారతావని కోసం కృషి పేదల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాలు గుజరాత్‌ ‌పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ గాంధీనగర్‌, ‌మే 28 : గత ఎనిమిదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని ఏదీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ ‌రాజ్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన…

సిద్ధిపేట పరిశుభ్రతలో శుద్ధిపేటగా కావాలె..

తాడిపత్రి మునిసిపల్‌ ‌తరహాలో మిగులు బడ్జెట్‌ ఉం‌డాలె.. బెంగళూరు వెళ్లి చూసి రండి.. సిద్ధిపేట మునిసిపల్‌ ‌సమావేశంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 28(ప్రజాతంత్ర బ్యూరో) : సుందరమైన సిద్ధిపేట పరిశుభ్రతలో శుద్ధిపేటగా కావాలి అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు.  అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దాం.…

రుతు ప్రేమ లేకపోతే జీవనమే లేదు

మానవ మనుగడను శాసించేది రుతుచక్రం మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం గజ్వేల్‌లో రుతుప్రేమ మెనుస్ట్రువల్‌ ‌కప్పుల పంపిణీలో మంత్రి హరీష్‌రావు రెండు నెలలు ఇష్టపడి చదివితే..మీ జీవితాంతం తలెత్తుకుని బతకొచ్చు : శిక్షణ పొందుతున్న పోలీసు ఉద్యోగార్థులకు మంత్రి సూచన సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో / గజ్వేల్‌, ‌మే 28 (ప్రజాతంత్ర విలేఖరి) : మీరు…

పాలిటిక్స్ ‌పొల్యూటర్‌

తన అవసరం కోసం వంగివంగి దండం పెడతాడు ఉప్పొంగిపోయి ఆదరించావో కట్టుబట్ట కూడ మటుమాయం తన స్వార్థం కోసం ఆలింగనానికి యత్నిస్తాడు ఎరక్కపోయి హత్తుకున్నావో వెన్నుపోటు గాయం ఖాయం తన ఎజెండా కోసం భ్రమల లోకంలో ఊరేగిస్తాడు ఉబ్బిపోయి జేజేలు కొట్టావో కట్టుబానిసత్వం ఇక శరణ్యం అధికార పీఠం కోసం కపట నాటకం ప్రదర్శిస్తాడు కరిగిపోయి…