Tag Today Hilights

అభివృద్ధి పథంలో రాష్ట్రం

మానవ ఆర్థిక వనరులతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ ‌రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌రాష్ట్రంలో మునిసిపాలిటీలకు, పట్టణాభివృద్ధికి అవసరమయిన మానవ వనరులు, ఆర్థిక వనరులు అందచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ…

ఉద్యమానికి ఊపిరిపోసిన ‘‘ప్రజాతంత్ర’’

పత్రికకు బిఎస్పీ రాష్ట్ర ఛీఫ్‌ ‌కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌ప్రశంస బూర్గంపాడు, జూన్‌ 03(‌ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన ఏకైక తెలంగాణ దినపత్రిక ప్రజాతంత్ర అని బిఎస్పీ రాష్ట్ర చీఫ్‌ ‌కోర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌కొనియాడారు. శుక్రవారం నాడు బూర్గంపాడు పర్యటనకు విచ్చేసిన ఆయన ప్రజాత్రంత…

కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలి

పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో హైకోర్టు జడ్జి రాధా రాణి ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, జూన్‌ 03 : ‌కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌రాధా రాణి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దని ఆమె సూచించారు.…

విమానాశ్రమాల్లో మాస్కులు తప్పనిసరి

లేకుంటే దింపేయండి : దిల్లీ హైకోర్టు ఆదేశం న్యూ దిల్లీ, జూన్‌ 03(ఆర్‌ఎన్‌ఏ) : ‌విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్‌లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని దిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్‌ ‌సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోవిడ్‌…

దేశంలో మళ్లీ పెరుగుతున్న కొరోనా

నాలుగు వేలు దాటిన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ప్రియాంకకూ కొరోనా పాజిటివ్‌ న్యూ దిల్లీ, జూన్‌ 3 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు బులిటెన్‌ ‌కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ ‌వెల్లడించింది. గురువారం నాటి కేసులతో పోలిస్తే శుక్రవారం అదనంగా పదిహేను వందలకు…

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్‌ ‌బస్సు మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధం హైదరాబాద్‌కు చెందిన 8 మంది ప్రయాణికుల సజీవదహనం బెంగళూరు, జూన్‌ 3: ‌కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 8 మంది సజీవ దహనం అయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌బస్సు ఢీ కొట్టిన…

ఎనిమిదేళ్లవుతున్నా ఏదీ అభివృద్ది

ప్రశ్నించిన కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి తదితరులు అమరులకు ఘన నివాళి అమరుల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది : ట్విట్టర్‌ ‌ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌తెలంగాణ వొస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని అందరూ ఆశించారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం…

కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు తగవు

న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదు ప్రజల హక్కుల పరిరక్షణకే కట్టుబడి ఉంది కొత్త జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన సిజెఐ ఎన్‌వి రమణ జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సిఎం కెసిర్‌ అం‌గీకారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని…

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జాతీయజెండా ఆవిష్కరించిన మంత్రులు అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించిన గుత్తా, పోచారం సిద్దిపేటలో హరీష్‌ ‌రావు, సిరిసిల్లలో కెటిఆర్‌ ‌జెండా ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌సిఎం కెసిఆర్‌ ‌పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…