Tag Today Hilights

కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌…!

డ్రాగన్‌ ‌కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌ ‌చేస్తోంది. అంతరిక్షంలో స్పేస్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణానికి పూనుకుంటుంది.  ఇది విజయవంతం అయితే అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించినట్టు అవుతుందని చైనా అనుకున్నది. అయితే, నాసిరకం వస్తువులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అయిన డ్రాగన్‌ ‌కంట్రీ ఈ మిషన్‌లో సక్సెస్‌ అవుతుందా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిటియాంగాంగ్‌ ‌స్పేస్‌ ‌స్టేషన్‌…

రాజకీయ పార్టీల లేఖాస్త్రాలు

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి ఎక్కువయింది. ఒకరిపైఒకరు  విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం నిత్యం హాట్‌ ‌హాట్‌గా తయ్యారయింది. ముఖ్యంగా మూడు ప్రధాన రాజకీయ  పార్టీలు అటు బహిరంగా సమావేశాల్లో, ఇటు లేఖల ద్వారా పలు విషయాలను సంధిస్తుండడంతో  రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కిపోతున్నది. రాష్ట్రంలోని అధికార పార్టీ కేంద్రంలోని…

పరమత సహనం మన విధానం !

మత విశ్వాసాలను గౌరవించడం అందరి విధి. ఎవరి మత విశ్వాసాలు వారివి. వాటిని గౌరవిస్తూనే సమాజం లో ముందుకు సాగాలి. పరమత సహనం అన్నది మన విధానం. భారతదేశం లౌకిక విధానలే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఎవరి మతాలను కించపర్చడం లేదా చులకన చేయడం సరికాదు. మంచీచెడులను వివేచించడం…

నుపూర్‌ ‌శర్మ అనుచిత వ్యాఖ్యలు

అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అహంకారంగా మాట్లాడితే ఏమవుతుందనేదానికి నుపూర్‌ ‌శర్మ చేసిన వ్యాఖ్యలతో ఏర్పడిన గందరగోళం ఇప్పుడు పాఠాన్ని నేర్పుతున్నది.  కాన్పూర్‌లో ఒక టివి ఇంటర్వులో బిజెపి అధికార ప్రతినిధిగా ఆమె చేసిన వ్యాఖ్యలు గాలిదుమారంనుండి తుఫాన్‌గా మారి ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను వేలెత్తి చూపే పరిస్థితి కారణమయింది.  ఇంతకాలంగా ప్రపంచ చిత్ర…

స్వరాష్ట్రం పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా..?

హైదరాబాద్‌లో ఘటనలు ఆందోళనకరం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ •ంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాలలో తీవ్ర ఇసుక కొరత ఉందని వెల్లడి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 5 : ‌పబ్‌ ‌కల్చర్‌తో అనర్థాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా తెలంగాణా తెచ్చుకున్నది అని, కేటిఆర్‌ ‌చెప్పిన అభివృద్ధి…

హైదరాబాద్‌లో మరో ఘాతుకం

కార్ఖానాలో బాలికపై ఐదుగురు అత్యాచారం రెండు నెలలుగా సాగుతున్న వ్యవహారం..ఆలస్యంగా వెలుగులోకి ఐదుగురిని అరెస్ట్ ‌చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ ‌ఘటన మరవక ముందే మరో దుస్సంఘటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతుంది. రోజుకో దారుణం వెలుగు చూస్తుంది. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక…

ఫోర్త్‌వేవ్‌ ‌వొచ్చే అవకాశం

అప్రమత్తంగా ఉండక తప్పదని నిపుణుల హెచ్చరిక న్యూ దిల్లీ, జూన్‌ 7 : ‌కొరోనా వేవ్‌ ‌వొస్తుందంటే జనం భయపడే రోజులివి..కానీ థర్డ్ ‌వేవ్‌ ‌ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్ ‌వేవ్‌ను అందరూ లైట్‌ ‌తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోర్త్ ‌వేవ్‌ ‌వొస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్ల…

సర్కారు బడి.. కబ్జాకు గురి

కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 07 : ‌కూకట్‌పల్లి నియోజకవర్గంలో కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. గుడి, బడి అని కూడా చూడకుండా విచ్చలవిడి తనాన్ని అవలంబిస్తున్నారు. అడిగేవారు లేరని, ‘‘అందినోడికి అందినంత’’ అనే పద్దతిలో అందినకాడికి దండుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారని కాబోలు..స్థానిక అధికారులు సైతం వీరికి తగిన సహకారాన్ని అందిస్తున్నారనడానికి…