Tag Today Hilights

‌ద్రౌపది ఎంపికలోనూ బిజెపి రాజకీయం !

రాష్ట్రపతిని ఏకగ్రీవం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అధికార బిజెపి కావాలనే తాత్సారం చేసి..విపక్ష పార్టీలు అభ్యర్థిని ప్రకటించిన తరవాతనే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఓ గిరిజన మహిళను ఎంపిక చేయడం నిజంగా భారత పార్లమెంట్‌ ‌చేసుకున్న అదృష్టం. అయితే ఈ ఎంపిక ఓ రెండ్రోజుల మందే జరిగి, విపక్షాల ను ఒప్పించి ఉంటే ఆమె ఏకగ్రీవం…

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు..

‘‘‌మరణం ఎవరికైనా సహజమే. కాని భర్త చనిపోయినా స్త్రీని ముండ్రాలిని చేసిన సమాజం ఆమెకు అనేక ప్రతిబంధకాలను కల్పించింది. మరణించిన తమ భర్తల ఆస్థిని అనుభవించడం గగనమైపోతున్నది. భర్త బంధువుల నుండి, అత్తమామలు, ఆడబిడ్డలు నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. జీవితాంతం తోడు వుంటాడు అనుకున్న భర్తల ఆకాల మరణంతో కుంగుబాటుకు గురై దు:ఖంలో వున్న…

భారతంలో శిశు మరణాలు ప్రధాన సమస్య అవుతోందా ?

ప్రతి వెయ్యి మంది జన్మించిన 5 ఏండ్ల లోపు శిశువుల్లో మరణించిన వారి సంఖ్యను శిశు మరణాల రేటు(ఇన్ఫాంట్‌ ‌మోర్టాలిటీ రేట్‌, ఐయంఆర్‌)‌గా వర్ణిస్తారు.  దేశ శిశు మరణాల రేటు ఆధారంగా ఆ దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమం ఉంటుందని మనకు తెలుసు. ఇటీవల విడుదల చేసిన రిజిస్ట్రార్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా గణాంకాల ప్రకారం…

నేడు ప్రపంచ వితంతువుల దినోత్సవం

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు.. వితంతు అనే పదం అనాగరికమైనది. ఈ పదం వినడానికి మనకే ఎంతగానో బాధ వుంటుంది. అలాంటిది వితంతువుల జీవితాలు ఎంత దుర్భరంగా వుంటాయో వేరే చప్పక్కర్లేదు. ఇవాల్టికి కూడా ఎంతో మంది వితంతువులు కుటుంబ పరంగా, సామాజిక పరంగా వివక్షతకు గురౌతున్నారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వితంతువుల హక్కుల కోసం…

ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మన పీవీ..! హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశ రూపు రేఖలు మార్చిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుదే నని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు రాత్రి హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పి.వి.సోదరుడు పి.వి.మనోహర్ రావు సారథ్యంలోని సర్వార్థ సంక్షేమ సమితి 30వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా…

తెలంగాణ కోటి ఎకరాల మాగాణా

సాగు నీటిరంగంలో సరికొత్త ఆధ్యాయం రూ.1,52,000 లక్షలకోట్లకు పైగా వ్యయం నీటితీరువా పన్ను శాశ్వతంగా రద్దు తిరుగులేని విధంగా స్థిరమైన నీటిపారుదల రంగం ఒకప్పుడు తరుగుదల నేడు ఎదుగుదల సాగునీటి రంగంలో తెలంగాణ ఒకపుడు తరుగుదలే తప్ప ఎదుగుదల లేని స్థితి. కానీ 2014 లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం…

అగ్నిజ్వాలలను లేపిన అగ్నిపథ్‌

‌నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌పథకం అగ్ని వర్షాన్ని కురిపిస్తున్నది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహానికి కేంద్ర, రాష్ట్ర ఆస్థులు ధ్వంస•మవుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో కేంద్రం ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ ‌చేస్తుండగా, కేంద్రం మాత్రం యువతకు ఉపాధి అవకాశాలను…

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి కెసిఆర్‌ ‌మద్దతు

అందుకే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసాడు తోడు దొంగల్లా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీల వ్యవహారం కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలన్నదే కేసీఆర్‌ ఆలోచన అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శించారు. కేంద్రం పెట్టిన ప్రతి బిల్లుకు మద్ధతు తెలిపింది కేసీఆర్‌ ‌కాదా? అని…

విన్నపాలు వినవలె

ప్రియ పయోధరమా! ఈ సారి నీవు త్వరగా కరుణిస్తావంటే రైతన్న వదనాన చిరు నవ్వు మెరిసింది, వసుధమ్మ త్వరలోనే తన కడుపు పండుతుందని సంతసించింది. ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగురిద్దామని, సంతోషంగా తలలూపుతూ జల్లుల్లో సరిగంగ తానాలాడాలని వృక్షాలు, ఒళ్ళింత తుళ్ళింత అయితే తమ బెక బెకలతో సందడి చేయాలని మండూకలు, ప్రకృతంతా పచ్చగా…