Tag Today Hilights

జూలైలో కాకతీయ ఉత్సవాలు

ప్రపంచానికి కాకతీయ కళావైభవం చాటుతాం అధికారులతో మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌సమీక్ష ఖిలాషాపూర్‌ ‌కోట నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపేందుకు కేసిఆర్‌ ‌సంకల్పించి నట్లు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాకతీయుల ఉత్సవాల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆయన ఉత్సవాలకు కాకతీయ వారసులను అధికారికంగా…

యాసంగి వడ్ల కొనుగోలు డబ్బులను వెంటనే చెల్లించాలి

రైతు బంధు డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమచేయండి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును వెంటనే రైతులకు చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆయన సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం…

నేడు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలం స్నాతకోత్సవం

పలువురు ప్రముఖులకు డాక్టరేట్ల్లు ప్రదానం నేడు వర్చువల్‌గా పాల్గొననున్న గవర్నర్‌ ‌తిరుపతి, జూన్‌ 22 : ‌తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం జరిగే స్నాతకోత్సవంలో ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు. గౌరవ డాక్టరేట్‌లు అందుకోనున్న వారిలో ఒడిశా మాజీ డీజీపీ, ప్రముఖ దాత డాక్టర్‌…

ఆత్మకూరు ఉప ఎన్నికకు నేడు పోలింగ్‌

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ‌పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడి నెల్లూరు, జూన్‌ 22 : ఆత్మకూరు ఉప ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. నేడు పోలింగ్‌ ‌జరుగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్‌ ‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ ‌కుమార్‌…

అమెరికాలో దారుణ ఘటన నల్లజాతీయుడి కాల్పుల్లో నల్లగొండ వాసి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 22 : అమెరికాలోని మేరీలాండ్‌లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్‌ ‌మృతి చెందారు. సాయి చరణ్‌ ‌గత రెండేండ్లుగా మేరీల్యాండ్‌ ‌రాష్ట్రంలోని బాల్టిమోర్‌ ఉం‌టూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

వానాకాలం వొచ్చినా రైతులకు రైతు బంధు ఇవ్వలేదు..ఇంకా ఎప్పుడిస్తారు రైతులకు రైతు బంధు లేదు.. ఉద్యోగులకు జీతాలు లేవు ఎనిమిదేళ్ల మీ పాలనలో తెలంగాణ దివాలా సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల కేసీఆర్‌ ‌పాలనలో ఉద్యోగులకు…

మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా… ‘నిమ్జ్’ ‌భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి

పలువురికి గాయాలు ఉద్రిక్తతల మధ్య నిమ్జ్‌లో తొలి ‘వేమ్‌ ‌కంపెనీ’కి మంత్రి భూమి ఫూజ సంగారెడ్ది, ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‘‌నిమ్జ్’ ‌భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. బుధవారం మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా 17 గ్రామాలను పోలీసులు నిర్భందించారు. కేటీఆర్‌ ‌కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు గ్రామాల నుండి పెద్ద…

ఎపి ఇంటర్‌ ‌ఫలితాల్లో అమ్మాయిలే టాప్‌

‌కృష్ణా జిల్లా ఫస్ట్..‌కడప లాస్ట్ 25 ‌నుంచి జులై 5 వరకు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అవసరమైతే డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి వెల్లడి విజయవాడ, జూన్‌ 22 : ఆం‌ధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ‌ఫలితాలు విడుదల అయ్యాయి. మళ్లీ బాలికలే టాప్‌లో నిలిచారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా ముందజంలో…

రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్‌

కారిడార్‌ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం నిమ్జ్ ‌భూముల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి సంస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి వెమ్‌ ‌టెక్నాలజీకి మంత్రి కెటిఆర్‌ ‌శంఖుస్థాపన పర్యావరణహితంగా పరిశ్రమలు ఉండాలని హితవు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రమన్న కెటిఆర్‌ ‌గీతారెడ్డికి మంత్రి పదవి వొచ్చినా జహీరాబాద్‌కు ఒరిగిందేమీ లేదన్న మంత్రి సంగారెడ్డి, ప్రజాతంత్ర,…