Tag Today Hilights

కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీసులా

కేంద్రం తీరు రాజ్యాంగానికి వ్యతిరేకం: ఎన్సీపి ఎంపి సుప్రియా సులే ముంబై, జూన్‌ 28 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ ‌వెలుగుచూస్తోంది. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏక్‌నాథ్‌ ‌షిండేతో పాటు ఆయన అనుచర ఎమ్మెల్యేలు 50మంది వరకూ అస్సాంలోని గౌహతిలో ఉన్న రాడిసన్‌ ‌హోటల్‌ ‌లో ఉన్నారు. ఉద్ధవ్‌ ‌ఠాక్రే సర్కార్‌ ‌పై తిరుగుబావుటా…

కూర‘గాయాలు’

కూరగాయల ధరలు చుక్కల్లో చేరి.. జన గుండెల్లో దడదడలు పుట్టించె.. పొట్లకాయ రేట్లు పాములా బుస కొట్టే.. కాకరకాయ రేట్లు చేదును రుచి చూపే.. సోరకాయ ధరలు పందిరెక్కి నవ్వె.. బీరకాయల వెలలు చాకులా కోతవేసె.. టమాటాను చూడ కండ్లు ఎర్రబడె.. ఆకుకూరల ధరలు అటకెక్కి కూర్చునె.. బెండకాయను తాక జిగురు చేతికందె.. దొండకాయలు నేల…

పివికి భారతరత్నపై బిజెపి మౌనం వీడాలి

బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీ యాలకు ఓ హద్దు ఉండాలి. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చి వరకు పివి మంత్రి…

బాల కార్మికుల వెతలు

పేదరికంలో పుట్టడంశాపంగా రెక్కాడితేగానీడొక్కాడని జీవితమేఒకభాగంగా చదువుకునేవీలులేక ఆటలాడడంకుదరక భారమైనబతుకులాగలేక బాలకార్మికులుగామారుతున్నారు పసి వయసు పిల్లలు చిరుప్రాయంలోవెట్టిచాకిరీతో ఏదోఒకపనిచేస్తుపొట్టనింపుకుంటూ జీవనంసాగిస్తున్నరుకొనసాగిస్తున్నారు కడుపేదరికంలోనేగడుపుతు అభాగ్యులుఅవుతున్నారు బాల్యాన్నిబొగ్గుపాలుచేసుకుంటూ బతుకువెళ్ళదీస్తున్నారు. బాలకార్మికులచట్టాలువున్నా అవియేవీనెరవేరక ప్రభుత్వాలు చొరవ చూపక వారినిపట్టించుకునువారేలేక అనాదలవుతున్నారు ప్రభుత్వాలుచొరవచూపితే వారికిచదువునేర్పించి వారిబతుకులనుబాగుపరిచి భావిభారతపౌరులుగాతీర్చిదిద్ది వారిజీవితాల్లోవెలుగులు నింపాలని వారి జీవితాలు బాగుపడాలని ఆశిద్దాం. ఉన్నంతలో చేతనైతే మనమే అట్టి బాలలను…

బిజెపి నేతలు తెలంగాణకు వొచ్చి ఏం చెబుతారు?

కొంటానన్న రా రాయిస్‌ ‌కూడా తీసుకోలే….ఇచ్చే నిధులు ఇవ్వలే పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌గజ్వేల్‌ ‌రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ను ప్రారంభించిన మంత్రి నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సీడ్‌ ‌పాయింట్‌గా అభివృద్ధి చెందుతున్న గజ్వేల్‌ ‌గజ్వేల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట/గజ్వేల్‌,…

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌

‌రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్‌ ‌పత్రాలు అందచేత హాజరైన రాహుల్‌ ‌గాంధీ, కెటిఆర్‌, ‌పవార్‌, అఖిలేష్‌, ఏచూరి తదితరులు న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌విపక్షపార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా మంగళవారం మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌ ‌వేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున్‌ ‌ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌,…

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో నిరసన

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో సోమవారం హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు నిరసన.

ఎడ్యుకేషనల్‌ ‌హబ్‌గా గజ్వేల్‌

20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు హబ్‌కు రూ.146 కోట్ల 28 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విద్యార్థులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌…

‘‘‌రాజకీయ దురంధరుడు పాములపర్తి’’ నేడు పి.వి. జయంతి

సమకాలీన రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్ధుడైన నాయకుడు కాగలడు అనేది అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా నడుచుకొని బలం, బలగం లేకున్నా, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయ గలిగారు పి.వి.…