Tag Today Hilights

మోదీ నోట తెలంగాణ విశిష్టత ..!

భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతాయన్న వార్త వొచ్చినప్పటినుండి రాష్ట్ర రాజకీయాలు వేడి పుంజుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా వొస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చోటుచేసుకున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో…

తప్పని మరో పోరాటం

ఉపాధ్యాయుల  బదిలీలు, పదోన్నతుల కోసం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే విద్యారంగం అభివృద్ధి చెంది,నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించిన తెలంగాణ సమాజం మోసపోయింది.కెజి.టు పీజి అని ప్రగ ల్భాలు పలికిన ప్రభుత్వం రాష్ట్రంలో సర్కార్‌ ‌చదువులకు సమాధి కడు తున్నది.ఈ ఎనిమిదేళ్ళుగా వేలాది సర్కార్‌ ‌బడులను మూసేసి,రాష్ట్ర బడ్జెట్‌ ‌లజ 16 శాతం పైగా వుండే విద్యశాఖ…

విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం

164 మంది శాసనసభ్యుల మద్ధతు వోటింగ్‌ ‌నిర్వహించిన స్పీకర్‌ ‌నర్వేకర్‌ ‌వోటింగ్‌కు ఎస్పీ చెందిన ఎమ్మెల్యేలు దూరం ముంబయి, జూలై 4 : మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా వోటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం…

కెసిఆర్‌ ‌రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి

వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల గరిడేపల్లి (సూర్యపేట), జూన్‌ 2, (‌ప్రజాతంత్ర విలేకరి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రజల అభిమానంతోనే తోనే 1500…

మంచితనం, నిజాయితీ కలిగిన వ్యక్తి యశ్వంత్‌ ‌సిన్హా

సిన్హా లాంటి వ్యక్తి గెలిస్తే దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది ఆత్మ బ్రోధానుసారం వోటేయాలి యశ్వంత్‌ ‌సిన్హాకు మద్ధతుగా టిఆర్‌ఎస్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 02 : మంచితనం, నిజాయితీతో కూడిన వ్యక్తి యశ్వంత్‌ ‌సిన్హా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. యశ్వంత్‌ ‌సిన్హా గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా…

న్యాయవ్యవస్థ -రాజకీయాలు

మొ­త్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు. అట్లాగే అప్పుడే అంతర్జాతీయ మానవ…

రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా ?

భూములు ఇచ్చిన పాపానికి వారికి శిక్షలా పరిహారం ఇవ్వకుండా పరిహాసం చేస్తారా ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రైతలు పక్షాన కాంగ్రెస్‌ ఉద్యమిస్తుంది తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌బహరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేసి వారిని తీవ్రంగా…

నుపుర్‌పై సుప్రీం వ్యాఖ్యలతో కళ్లు తెరవాలి

విద్వేష పూరిత రాజకీయాలు వదలాలి: రాహుల్‌ ‌న్యూఢిల్లీ,జూలై1: మోడీ సర్కారుపై కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. దేశంలో కోపం, ద్వేశపూరిత వాతావరణాన్ని కేంద్రం సృష్టించిందని ఆరోపించారు. ఇందులో నుపుర్‌ ‌శర్మ ఒక వ్యక్తి మాత్రమేనన్నారు. నుపుర్‌ ‌శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ ‌గాంధీ సమర్థించారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులకు ప్రధాని మోడీ,…

నేటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్‌కు చేరుకుంటున్న అగ్ర నేతలు అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతున్న స్థానిక నేతలు సందడిసందడిగా హైటెక్స్ ‌ప్రాంతం ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు నేడు హైదారబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్‌ ‌షా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ ‌ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకోగా హైదరాబాద్‌…